బెజవాడ మ్యూజింగ్స్!

Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …

ఒకే వ్యాన్ లో ఆయనతో 16 గంటలు !

Mnr M ………………………… His style is different…………………………………………………… కొన్నేళ్ల  క్రితం జరిగిన సంఘటన. రాత్రి 10 గంటలకు నా ఫోన్ కి ఓ మెసేజ్ వచ్చింది. రేపు మీరు ఉదయం అయిదు గంటలకి రెడీ అవ్వాలి. మనం అంతా కలసి ఉదయం అయిదింటికే సింహాచలం అప్పన్నను దర్శించుకుంటున్నాం. అన్నట్లు అసలు విషయం ఏమంటే ‘మీరు …

విస్సన్న చెప్పిన వేదం ఏమిటో ?

Vissanna Vedam ………………………………… ‘గుండమ్మ కథ’ సినిమాలో ఓ పాట ఉంది. ‘లేచింది మహిళా లోకం’ అని .. ఈ పాట చాలా పాపులర్ సాంగ్. ఈ పాటలోనే “ఎపుడో చెప్పెను వేమన గారు,అపుడే చెప్పెను బ్రహ్మం గారు,ఇప్పుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మ .. విస్సన్న చెప్పిన వేదం కూడా”అని ఘంటసాల గారు పాడారు. వేమన ఎవరో …

అమెజాన్ ‘నదీ యాత్ర’ చేయాలనుకుంటున్నారా ?

River trip……………………………………….. అమెజాన్‌.. ప్రపంచంలోనే రెండో పొడవైన నది. నీటి పరిమాణం పరంగా అయితే అతిపెద్ద నది ఇదే. దక్షిణ అమెరికా ఖండంలో తొమ్మిది దేశాల మీదుగా.. 6,500 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది .. అయినప్పటికీ ఈ నదిపై ఎక్కడా ఒక్క వంతెన కూడా కనిపించదు. ఇక ఈ ప్రమాదకరమైన నది ..దాని చుట్టూ ఉన్న …

మరో మంచి పాత్రలో …

Puzhu………………………………………… ఈ మలయాళ స్టార్ హీరోలు భలే సినీ జీవులు. ఒక సినిమా తరువాత మరొక సినిమాకు కలెక్షన్స్ గ్రాఫ్ పెంచుకోవడం మీద అసలు దృష్టి పెట్టరు. అవసరమైతే ప్రభుత్వ పెద్దల్ని కలిసి టికెట్ల రేట్లు పెంచుకునే ములాఖత్ ల కోసం ప్రయత్నించరు.తమ లోపలి నటుని ఆకలి తీర్చే కథల కోసం పాత్రల కోసం స్టార్డం …

ఆ విధంగా ఇళయ రాజా……….

Bharadwaja Rangavajhala ……………………………………. ఆ క‌మ‌ల్ హ‌స‌నూ ర‌జ‌నీకాంతూ ఆళ్ల సినిమాల్లో పాట‌లు భ‌లే ఉంటాయిరా … మ‌న రామారావూ కృష్ణా సినిమాల్లో పాట‌ల్లా కాకుండా …ఈ డైలాగ్ కొట్టింది ఎక్క‌డా విజయవాడ చుట్టుగుంట సెంట‌ర్లో. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ బిల్డింగ్స్ ఉన్న చోటులో అప్ప‌ట్లో మామిడి తోట‌లు ఉండేవి క‌దా … వాటి ముందు పాక …

ఈ నూర్జహాన్ మామిడి పండ్ల గురించి విన్నారా ?

Noorjahan ……………….. ఈ పేరు వినగానే మనకు మొగల్ సామ్రాజ్య నేత జహంగీర్ సతీమణి నూర్జహాన్ పేరు గుర్తుకొస్తుంది. అదే పేరు మీద మామిడి పండ్లు కూడా వస్తున్నాయి. మామిడి పండ్లలో 35 రకాల పాపులర్ బ్రాండ్ల పైనే ఉన్నాయి. మనకు తెలిసినవి .. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దొరికేవి బంగినపల్లి, నూజివీడు,చిన్నరసాలు, పెద్ద రసాలు. …

ట్రైన్ జర్నీకి 10 లక్షల బీమా కవరేజ్.. కొందరికే ఎందుకని ?

భారతీయ రైల్వేశాఖ రైలు ప్రయాణికులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. అయితే IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే ఈ బీమా కవరేజ్ వర్తిస్తుంది.  IRCTC  రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోంది.రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పని చేయలేని …

యశోదాబెన్ వార్త .. ఎంత పని చేసిందంటే ?

Worked with honesty but transferred ……. విధినిర్వహణలో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించినా ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు వస్తాయి. గుజరాత్‌ దూరదర్శన్‌ ఉన్నతాధికారి అలా ముక్కుసూటిగా వ్యవహరించి బదిలీ అయ్యారు. ఆ బదిలీ కూడా అండమాన్ కే. నిజానికి పాపం ఆయనేమి తప్పు చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సతీమణి యశోద బెన్ కు సంబంధించిన …
error: Content is protected !!