కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Taadi Prakash ……………………………………………………. Peoples ‘war and peace’ of srikakulam………………………………………. కాలం చేసిన ఈ లాంగ్ మార్చ్ లో గ్రామీణ భూస్వామ్య వ్యవసాయ వ్యవస్థ కళ్ళ ముందే కూలిపోవడం… చల్లారిన సంసారాలు, తెల్లారిన బతుకులు… వీటన్నిటి గురించి అప్పలనాయుడు మరో 400 పేజీలు తేలిగ్గా రాయగలడు. అలా కాకుండా విషయాన్ని సూటిగా, క్లుప్తంగా, శక్తిమంతంగా చెప్పడమే …
Taadi Prakash ………………………………………………………………………….. Peoples ‘war and peace’ of srikakulam…………………………………… చుక్కల ఆకాశాన్ని చూస్తూ… ఒక పిల్ల – “డబ్బీ పగలగొట్టలేము, డబ్బులు లెక్కెట్టలేము… ఏటో? సెప్పుకోండి”…? అనడిగింది. “ఆ…! డబ్బీ – ఆకాశం, డబ్బులేమో చుక్కలు” అని పొడుపు కతను విప్పిందో పిల్ల. పిల్లపాపలు, నడివీధిలోని వాండ్రంగి సత్యం ఇంటి అరుగు మీద …
ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పెద్దగా ప్రతిఘటన లేకుండా తాలిబాన్లకు లొంగిపోవడంతో అమెరికా దిమ్మెర పోయింది. అలా ఎలా జరిగిందని కూపీ లాగితే అఫ్ఘానీ సైనిక కమాండర్లు దొంగ లెక్కలు రాసి తమను మోసం చేశారని తెలుసుకుని షాక్ తిన్నది. అసలు సైనికులు లేకుండానే పేరోల్స్ అన్ని బోగస్ పేర్లతో నింపేసి .. ఆ సొమ్మును స్వాహా చేశారని …
Suicide forces……………………………………. హక్కానీ నెట్ వర్క్ … కాకలు తీరిన ఉగ్రవాద యువకులతో కూడిన పెద్ద సమూహం. తాలిబన్ల కు ఈ సంస్థ గుండెకాయ లాంటిది. గత రెండు దశాబ్దాలలో ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నోఘోరమైన .. దిగ్భ్రాంతికరమైన దాడులు చేసింది హక్కానీ నెట్వర్క్ కార్యకర్తలే. ఈ నెట్ వర్క్ కు నిధులు తాలిబన్లే సమకూరుస్తున్నారు. హక్కానీ సంస్థకు ఏటా …
Govardhan Gandeti………………………… పద్మవ్యూహంలో “భారతం” … తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన క్రమంలో ఇండియా స్థితి ఇది.మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి మాదిరిగా ఇండియా నేటి స్థితిని పోల్చవచ్చును. టెర్రరిజాన్ని అణచివేస్తానని, పీచమణచివేస్తానని, మొత్తంగా నిర్మూలించి పారేస్తానని బీరాలు పలికి 20 ఏళ్ళు పాటు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తిష్టవేసిన సంగతి తెలిసిందే. …
Opposition to the Taliban………………………………………తాలిబన్లకు ఊహించని విధంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కొన్ని జిల్లాల్లో తిరుగుబాటు దారులు వారిపై దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లను హతమార్చి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడు జిల్లాల్లో తాలిబన్లను నార్తరన్ ఫైటర్లు మట్టుబెట్టారు.ఆ జిల్లాలను తిరిగి తమ చేతుల్లోకి తీసుకున్నట్టు నార్తరన్ ఫైటర్లు ప్రకటించారు. …
తెలుగు సినిమా నిర్మాతలు ఎక్కువగా రీమేక్ చిత్రాలే చేస్తున్నారు. అందుకు కారణం తెలుగులో కథలు లేవని కాదు. రాసే వాళ్ళు లేరని కాదు. సాహసం చేయలేకనే అని చెప్పుకోవాలి. ప్రూవ్డ్ సబ్జెక్టు అయితే హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం.అందుకే రీమేక్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఆ ధోరణి కి భిన్నంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగు నవల ఆధారం గా …
Dreams Melted Away……………………………………………పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న నేను క్లాస్ కి అటెండ్ అవుదామని యూనివర్సిటీ కి వచ్చాను. అంతలోనే క్యాంపస్ హాస్టళ్ల లో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఎదురు పడ్డారు. ఏమి జరిగిందని అడిగాను.’తాలిబన్లు కాబూల్కు వచ్చారు. పోలీసులు మమ్మల్ని ఖాళీ చేసి పొమ్మన్నారు. ఎక్కువ సేపు ఉంటే ఏదైనా జరగవచ్చని భయపడి వచ్చేసాం’ అన్నారు వాళ్ళు. …
భండారు శ్రీనివాసరావు ………………………………………. మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ …
error: Content is protected !!