కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
Nirmal Akkaraju ………………………………….. ఎఱ్ఱ చందనం ప్రపంచంలోనే అరుదైన చెట్టు. బడా స్మగ్లర్లు ఆ చెట్లను తెగనరికి విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. తెర వెనుక వారుండి కూలీలచేత చెట్లు నరికిస్తుంటారు. ఇదొక పెద్ద ఇండస్ట్రీ స్థాయికి ఎదిగింది. చెట్లు నరకడం నుంచి .. ఆ దుంగలను ఎలా రవాణా చేయాలో కూలీలకు …
Population is decreasing ................... ఆ నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి.అక్కడ కార్లు ఉండవు. పబ్లిక్ రవాణాకు నీటి ఆధారిత బస్సులు , ప్రయివేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. కార్లు వాడకపోవడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా గత 50 సంవత్సరాలలో జనాభా 1,20,000 నుంచి 60 వేలకు పడిపోయింది. 2030 నాటికి ఈ నగరం దెయ్యాల …
Tamil inscription of the Kakatiyas!………………………………….. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన తమిళ శాసనం బయట పడింది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో .. పురావస్తు పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు. మోటుపల్లి లోని కోదండ రామాలయాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి …
‘బిర్లా కార్పొరేషన్’ కంపెనీ పని తీరు ఆకర్షణీయంగా ఉంది. మార్చి 2021 నాటికీ కంపెనీ నికర లాభం 630 కోట్లు కాగా అంతకు ముందు ఏడాది 505 కోట్లు మాత్రమే. మొత్తం రెవిన్యూలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ నికరలాభం మాత్రం పెరిగింది.కంపెనీ సిమెంట్, జూట్, వినోలియం, ఆటో ట్రిమ్ డివిజన్ విభాగాలలో పనిచేస్తుంది. కంపెనీ సాధారణ …
Govardhan Gande ………………………………………….. విద్యార్థులు నష్టపోకుండా అవి నకిలీ యూనివర్శిటీలు అని UGC(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ప్రకటించింది.ఆ సంస్థలు ఇచ్చే పట్టాలు /డిగ్రీలు పై చదువులు చదవడానికి, ఉద్యోగావకాశాలకు పనికిరావని/ చెల్లుబాటు కావని స్పష్టం చేసింది యూజీసీ. ఇప్పటికైనా ఈ సంగతిని చెప్పి యూజీసీ మంచి పని చేసింది. విద్యార్థులు తమ సమయాన్ని,డబ్బును,జీవితాన్నినష్టపోకుండా అప్రమత్తం చేసే …
“గంగూభాయి కతియావాడి” సినిమా విడుదల మరో మారు వాయిదా పడింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కరోనా వల్ల షూటింగ్ బాగా ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఈ ఏడాది జులై 30 న విడుదల అవుతుందని ప్రకటించారు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా ఇంకా దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. అన్ని రాష్ట్రాల్లో …
విశాఖ రిషి కొండ బీచ్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ నెల 13 న ప్రారంభం కానుంది. అందం .. ఆధ్యాత్మికత కలబోత గా ఈ దేవాలయం పర్యాటకులను ఆకర్షించనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ ఆలయ నిర్మాణ పనులను 2018 లో ప్రారంభించింది. సుమారు 10 ఎకరాల …
Govardhan Gande…………………………….. Whose madness delights them…………………………. “బహిష్టు సమయంలో….వంట చేస్తే …… ఆ మహిళ మరుజన్మలో ‘వ్యభిచారిణి”గా జన్మిస్తుంది.”తనకు తాను ఆధ్యాత్మికవాదిగా చెప్పుకునే/ప్రకటించుకున్న ఓ నయా బాబా వారు చేసిన సూత్రీకరణ ఇది. ఆ బాబా వారు వంట,స్త్రీ పట్ల తనకు ఉన్న , కలిగిన “ఉన్నత”మైన అభిప్రాయాన్ని పై విధంగా సెలవిచ్చారు మరి.దీన్ని …
భండారు శ్రీనివాసరావు……………………………………………… ఆరేళ్ల క్రితం ఒక బుధవారం అర్ధరాత్రి యావత్ దేశం నిద్రావస్థలో వున్న వేళ, దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ తన కర్తవ్య పాలనలో మునిగి తేలింది. స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళలో ఏనాడు కనీ వినీ ఎరుగని రీతిలో సుప్రీం కోర్టు అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా ఒక కేసుని తెల్లవారుఝాము వరకు …
error: Content is protected !!