కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

దూసుకుపోతున్న వేమన భక్తి ఛానెల్ !

వేమన .. తెలుగు వారికి కొత్తకాదు. అత్యంత సరళమైన తెలుగు భాషతో .. ప్రతి ఒక్కరికీ జీవితంలో అనుభవమయ్యే అంశాలను .. తనదైన శైలితో పద్యాలను అనువుగా చెప్పి ,ధర్మాన్ని చాటి చెప్పిన మహా యోగి వేమన. తన పద్యాల విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పాడు వేమన. వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం …

చైనా లడ్డూ కావాలా నాయనా?

అరవైల యుద్ధం తర్వాత.. భారత్, చైనా భాయీ భాయీ అనే నినాదం ఊపందుకుంది. ఏ పాఠ్యపుస్తకంలో చూసినా ఈ నినాదం వుండేది. చైనా మన పొరుగుదేశమే కాదు, మనకు తోడుగా వుండే దేశమని ఆ నినాదం విన్నవారికి అనిపించడం సహజం. చైనా వస్తువులను బహిష్కరించాలని, వాటిని వాడకూడదని దేశభక్త సంస్థలు ఇటీవల గట్టిగా నినదిస్తున్నాయి. భారతీయులకు …

మరణం వెనుక చిల్లర ప్రచారాలా ?

ఎస్పీ బాలు మరణం ఆయన అభిమానులకు నిజంగా షాకే. అందులో సందేహమే లేదు. సోషల్ మీడియాలో అభిమానులు పెడుతున్న పోస్టులు చూస్తుంటే వారు బాలును ఎంతగా అభిమానిస్తున్నారో ఇట్టే అర్థమౌతోంది. బాలు అంత్యక్రియలకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ వెళ్లలేదని … మీడియా ముఖంగా నివాళులు అర్పించి చేతులు దులుపుకున్నారని పెద్ద ఎత్తున అభిమానులు …

చిక్కుల్లో లక్ష్మీవిలాస్ బ్యాంక్ !

లక్ష్మివిలాస్ బ్యాంక్ అప్పుల్లో చిక్కుకుంది. ప్రస్తుతం బ్యాంకు ఆర్ధిక వ్యవహారాలను  చక్కదిద్ధేందుకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. బ్యాంక్ రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం ముగ్గురు డైరెక్టర్ల కమిటీ ని వేసింది.  మూడురోజుల క్రితం జరిగిన వార్షిక సర్వసభ్య  సమావేశంలో బ్యాంక్ ఎండీ , 6 గురు డైరెక్టర్ల ,ఆడిటర్ల నియమాకాలను వాటాదారులు తిరస్కరించారు. దీంతో బ్యాంకు ఆలనాపాలనా పట్టించుకునే నాధుడు లేకుండా పోయారు. బ్యాంకును అప్పుల ఊబిలో దించారనే కోపంతో వాటాదారులు …

విమర్శలకు ఇది సమయమా ?

“కులములోన ఒకడు గుణవంతుడుండెనా… కులము వెలయు వాని గుణము చేత..!” అన్నీ కులాలు ఇష్టపడే పద్యం..ఏ మతమైనా సమ్మతించే భావం..! మనిషి చచ్చిపోతే స్మశానంలో పూడ్చేటప్పుడు దూరం నుండే కుక్కలు., నక్కలూ చూస్తుంటాయి.. అందరూ వెళ్ళాక అవకాశం ఉంటే గుంట తవ్వి పీక్కుతినవచ్చనీ.. వాటిల్లో కూడా విచక్షణ ఉంటుంది. ఎప్పుడు దూరంగా ఉండాలో… ఎప్పుడు తినాలో …

తెరపైకి ‘కృష్ణ జన్మభూమి’ వివాదం !

రామజన్మభూమి వివాదం పరిష్కారమై  మందిర నిర్మాణం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో కృష్ణ జన్మభూమి కోసం న్యాయపోరాటం మొదలైంది. మధుర కోర్టులో ఈమేరకు శ్రీకృష్ణ విరాజ్మాన్  సంస్థ  పిటీషన్ దాఖలు చేసింది. మధురలోని షాహీ ఈద్గా మసీదు ను తొలగించి 13. 37 ఎకరాల స్థలాన్ని కృష్ణమందిరం కోసం కేటాయించాలని శ్రీకృష్ణ విరాజ్మన్  డిమాండ్  చేస్తోంది .  ఈద్గా మసీదు …

‘ఇంద్రసభ’కు స్వరమాంత్రికుడు !

ఇంద్రుడు శుక్రవారం  తన సభలో  అత్యవసర  సమావేశం ఏర్పాటు చేశారు.  ఊహించని అతిధి వస్తున్నారని… అలసిపోయిన ఆ గొంతుకు.. ఇక్కడ  అమృతo  ఇచ్చి,  ఆహ్లాద  పరచాలని, భూమండలం మీద బంధాలను తెంచుకొని వస్తున్న విశిష్ట అతిథి కి   గౌరవ సూచకంగా నృత్య గాన మేళాలతో  స్వాగతం పలకాలని  ఇంద్రుడు  ఆదేశాలు జారీ చేశారు… ఎవర్రా.. ఆ విశిష్ట అతిధి అని అందరూ ఆరా …

ఆ ఇద్దరి మద్య వివాదానికి కారణమెవరో?

సూపర్ స్టార్ కృష్ణ .. గాయకుడు బాల సుబ్రహ్మణ్యం ల మధ్య చిన్నవివాదం నెలకొన్నది. దాంతో ఇద్దరు మూడేళ్లు కలసి పని చేయలేదు. 1985 లో ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం నిజమే అని బాలు  ఒక ఇంటర్వ్యూ లో అంగీకరించారు. కృష్ణ మాత్రం బయట ఎక్కడా దీన్ని గురించి మాట్లాడలేదు. అది …

బాలుకి గాత్రమిచ్చిన గాయకులెవరో తెలుసా ?

సుప్రసిద్ధ గాయకుడు బాలు తాను నటించిన చిత్రాల్లో తన పాత్రకు తాను పాటలు పాడుకోలేదు.వేరే వాళ్ళ చేత పాడించమని ఆయా సినిమా దర్శకులని కోరాడు. ఆ రెండు చిత్రాలు ముద్దిన మావ .. రక్షకుడు. ఈ రెండు చిత్రాల్లో బాలు నటించాడు  ఆ విశేషాలు ఏమిటంటే …. రక్షకుడు…   ఈ సినిమా 1997 లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో తెలుగు, …
error: Content is protected !!