అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Garuda puranam ………………….. గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ రెండో భాగం ఇది. శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుడుడికి చెప్పిన కథ.. బ్రాహ్మణోత్తమా! ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినపుడొక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక శ్రాద్ధ కర్మ చేయకుండానే …
A strong leader……………………. అజయ్ రాయ్ పార్లమెంట్ లో కాలు పెట్టాలని పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రతి ఎన్నికలో పోటీ చేస్తున్నారు. 2009 నుంచి పోటీ చేస్తున్నటికి విజయం దక్కించుకోలేకపోయారు. అయినా నిరాశ పడకుండా పోటీ చేసున్నారు. భూమిహార్ల కుటుంబానికి చెందిన అజయ్ రాయ్ వారణాసిలో బలమైన నాయకుడు. 2012 నుండి భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం …
These stations are run by women……………………… రాజస్థాన్లో జైపూర్లోని గాంధీ నగర్ రైల్వేస్టేషన్ భారతదేశంలోనే మొట్టమొదటి నాన్-సబర్బన్ రైల్వే స్టేషన్గా నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ ను 24×7 పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహిస్తున్నారు. స్టేషన్ కార్యకలాపాలు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను కూడా వారే నిర్వహిస్తున్నారు. మహిళలకు సాధికారత కల్పించడం, మహిళల పట్ల …
Garuda Puranam ……………… గరుడ పురాణం లోని పంచ ప్రేతాల కథ ఇది.శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడి కి చెప్పిన కథ. విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని ఉందని వినతానందుడు అడగగా అతనిని అనుగ్రహించి విష్ణుమూర్తి చెప్పాడు ఈ కథను. పూర్వకాలంలో సంతప్తకుడు అనే తపోధనుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన తన తపోబలం వల్ల …
Bharadwaja Rangavajhala ………… సినిమాకు కీలకం కెమేరా. సెల్యులాయిడ్ మీద ఒక కథ పండాలంటే ప్రతిభావంతుడైన కెమేరా మెన్ కావాలి. దర్శకుడి ఆలోచనలను ఆకళింపు చేసుకుని వాటిని మరింత ప్రతిభా వంతంగా తెరమీద చూపించడమే కెమేరామెన్ బాధ్యత. ఈ క్రమం సక్రమంగా జరిగినప్పుడే సినిమా ప్రేక్షకులను అలరించగలుగుతుంది. అలాంటి ప్రతిభా వంతుడైన కెమేరామెన్ లోక్ సింగ్. …
Oldest Lake …… బిందు సరోవరం … పంచ సరోవరాల్లో ఇది అయిదవది. ఈ సరోవరం చాలాపురాతనమైనది. గుజరాత్ లోని పఠాన్జిల్లా, సిద్ధపూర్లో అహ్మదాబాద్ – డిల్లీ జాతీయ రహదారిలో ఈ సరోవరం ఉన్నది. ఈ సిద్ధపూర్ నే మాతృ గయ అని కూడా అంటారు. ఇక్కడ గంగా సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది. …
Is that asteroid dangerous? ………………….. డిసెంబర్ 22, 2032 న ఓ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలున్నాయని కొద్దీ రోజుల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది..దీంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. గతంలో కూడా గ్రహ శకలాలు, ఉల్కలు భూమిపై పడిన దాఖలాలు ఉన్నాయి. వాటి వల్ల కొన్ని నష్టాలు …
An unexpected experience……………………………… దివంగత నేత,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు మంచి రచయిత. ఎన్నో నాటకాలు రాశారు. మరెన్నో సినిమాలకు కథ మాటలు సమకూర్చారు.రచయితలంటే సహజంగా మంచి డ్రామా ఉన్న సన్నివేశాలను సృష్టిస్తుంటారు.ప్రేక్షకులు చప్పట్లు కొట్టే డైలాగులు రాస్తుంటారు. కన్నీళ్లు పెట్టేలా సన్నివేశాలను మలుస్తుంటారు. అచ్చం సినిమాల్లో మాదిరి సన్నివేశం,ఒక అరుదైన సీన్ …
The oldest lake ………………. మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ‘ఐదు సరోవరాలు’ ప్రసిద్ధికెక్కాయి. వాటిలో మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం ఉన్నాయి. ముందుగా ‘పంపా సరోవరం’ గురించి తెలుసుకుందాం. పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి సమీపంలోని కొప్పల్ జిల్లాలో ఉంది. తుంగభద్ర …
error: Content is protected !!