అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శల జోరు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కారణం మోడీ సర్కారే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి తెల్సినా ప్రభుత్వం ఎన్నికలు,కుంభమేళాలు నిర్వహించి కరోనా నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించిందని .. ఫలితం గా కేసుల సంఖ్య ఇబ్బడి …
ఆ గ్రామ మహిళలు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. గ్రామం లోకి ఎవరూ రాకుండా .. ఉన్న వాళ్ళు బయటకు పోకుండా లాక్ డౌన్ పెట్టేసారు. ఆనిర్ణయం అమలు కావడానికి గ్రామ సరిహద్దులలో కాపలా కాస్తున్నారు. ఫలితంగా ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఆ గ్రామం మధ్యప్రదేశ్ లోని బేతుల్ నగరానికి దగ్గరలో …
లోకసభకు రెండేళ్ల క్రితం అంటే 2019 లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ వారసుల్లో చాలామంది ఓటమి పాలయ్యారు. వారంతా వారసత్వ అంశం పనిచేయక ఓడిపోయారా ? లేక నియోజక వర్గ ప్రజలను ఆకట్టుకోలేక ఓటమి పాలయ్యారా అనేది ఖచ్చితంగా తేల్చి చెప్పలేం. వారి ఓటమికి పలుకారణాలున్నాయి. ఆ వివరాల్లోకెళితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తనయుడు …
రమణ కొంటికర్ల………………………………….. బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. కానీ వెంటనే కుప్పకూలుతాడు. కుట్టప్పన్ ను ఆసుపత్రికి తరలించేందుకు కారు కీస్ …
ఈనాడు గ్రూప్ మరో సంచలనానికి తెర లేపింది. ఒకేసారి 12 భాషల్లో బాలభారత్ చానళ్లను ప్రారంభించబోతోంది. ఈ ఛానళ్లన్నీ ప్రత్యేకంగా బాలల కోసం మాత్రమే రూపుదిద్దుకున్నాయి. గ్లోబల్ కంటెంట్ ను స్థానిక భాషల్లో అందిస్తారు. పిల్లలను ఉత్తేజ పరిచే అంశాలతో పాటు వినోదం,విజ్ఞానం అందించే విధంగా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. అలాగే పిల్లలలో సంస్కారం , విలువలు …
కేంద్ర ఎన్నికల సంఘం పై కోర్టులు మండి పడుతున్నాయి. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి కి ఎన్నికల కమీషనే బాధ్యత వహించాలని చెన్నై హైకోర్టు ఇవాళ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల అధికారులపై హత్య కేసులు నమోదు చేయాలి .. విధులను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైనందుకు ప్రాసిక్యూట్ చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా వేళ ఎన్నికల …
ఎవరైనా తప్పు చేసి దొరికినా లేదా ఆరోపణలు వచ్చినా ఉతికి ఆరేసే టీవీ ఛానల్ గా NTV కి ఓ పేరు ఉంది. అయితే ఆ టీవీ ఛానల్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఇపుడు మీడియాకు ఆహారమైనారు. జూబ్లీ హిల్స్ హోసింగ్ సొసైటీ అక్రమాలపై .. ఆ సొసైటీ మాజీ అధ్యక్షుడు అయిన నరేంద్ర …
ఇండియన్ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాల్లో కూడా విస్తరించుకుంటూ దూసుకెళ్తున్నారు. ఆతిథ్య రంగంలో బలమైన శక్తిగాఎదిగే యత్నాల్లో ఉన్నారు. తాజాగా బ్రిటన్ లోని బకింగ్ హోమ్ షైర్ వద్ద నున్న ఒక విలాసవంతమైన గోల్ఫ్ రిసార్ట్ ను ముఖేష్ కొనుగోలు చేశారు. దాని ఖరీదు జస్ట్ 592 కోట్లు మాత్రమే. …
లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించినట్టు కొన్ని మీడియా సంస్థలు గురువారం వార్తలను ప్రచారంలోకి తెచ్చాయి.కానీ “ఆ వార్తలు అసత్యం .. నేను బతికే ఉన్నా”నంటూ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలియ జేస్తూ .. అసత్య వార్తలను ఆమె ఖండించారు. ఒక ఆడియో టేప్ ను కూడా ఆమె రిలీజ్ చేశారు. …
error: Content is protected !!