అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
జ్ఞానవాపి మసీదు.. అయోధ్యలో బాబ్రీ మసీదు తర్వాత అంత సంచలనంగా వార్తల్లో నిలిచిన మసీదు ఇది. కాశీ మహానగరంలో విశ్వేశ్వరుడి ఆలయానికి అనుకుని ఉన్నదీ మసీదు. 1669 లో కాశీలో గుడిని కూల్చిన ఔరంగజేబు ఆ స్థానంలో మసీదు కట్టారని కొందరు హిందువులు కోర్టు కెక్కారు. అయోధ్య లో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నాటి …
Laser Weapons………………………………………….. ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలై మూడు నెలలు అవుతున్నా.. ఇప్పటివరకూ రష్యా పూర్తి స్థాయిలో పైచేయి సాధించలేకపోయింది. ఈ రెండు దేశాలు కాకుండా వేరే ఏ దేశమూ యుద్ధంలో ప్రత్యక్షంగా కాలు పెట్టలేదు. నాటో దేశాలు తెరవెనుక నుంచి ఉక్రెయిన్ కి సహాయం అందిస్తున్నాయి. ఇది బహిరంగ రహస్యమే. రష్యా మూడు …
Neil Kolikapudi …………………………………………. మహేష్ బాబు సూపర్ హిట్ సినిమాలలో ఐదు సీన్ల..పాయింట్ల ను కలబోసి super hit ఇచ్చాడు పరుశురాముడు.. వాహ్..క్యాబాత్ హై..!! సినిమా పాయింట్ సూపర్..బాంక్ ఋణాలు వేలకోట్ల ఎగ్గొట్టేస్తున్నారు..బడా బడా వాళ్ళు అని..!! కాకపోతే ఆ screenplay లో..కింద సినిమాలు గుర్తొచ్చాయి..ఎవరైనా ఇంగ్లీష్ సినిమాలు కాపీ కొడతారు లేదా పాత సినిమాలు …
Cultivated lands are being eroded………………………… ఉష్ణోగ్రతలు పెరిగి తద్వారా ఆహార సంక్షోభం వస్తుందా ? భారత్ కూడా ఆహార కొరత ఎదుర్కొంటుదా ? ఫలితంగా ఆకలి చావులు సంభవిస్తాయా ? ఈ ప్రశ్నలకు అవుననే జవాబు చెప్పుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరగడంతో జలవనరులు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ప్రజలు, జంతువులు,పక్షులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తగినంత …
భండారు శ్రీనివాసరావు …………………………………………. Alliances…………………………రేపు ఎన్నికలు పెట్టినా మేము సిద్ధంగా వున్నామని రాజకీయ నాయకులు తరచూ చెప్పే మాటల్లో ఎంత వాస్తవం వుందో తెలియదు కానీ, రేపే ఎన్నికలు అనే స్పృహలోనే పార్టీలు అనుక్షణం అప్రమత్తంగా వుంటాయి అనడం మాత్రం నిజం.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు వ్యవధానం ఉన్నప్పటికీ, అప్పుడే ఎన్నికలు వచ్చిపడ్డట్టు రాజకీయ …
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మళ్ళీ వార్తల్లో కెక్కారు. “తాను చనిపోలేదని .. బతికేఉన్నా”నని నిత్యానంద స్వామి అంటున్నారు. తాను సమాధిలోకి వెళ్లానని.. శిష్యులు కంగారు పడవద్దని ప్రకటన చేశారు. ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్నానని చెప్పుకుంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తా కథనాలు ప్రచారంలో కొచ్చాయి. ఈ కథనాలపై స్పందించిన …
President Election ………………………………….. రాష్ట్ర పతి ఎన్నిక ఈసారి రసవత్తరం గా జరగనుంది. ఉపరాష్ట్రపతిగా తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఏ ఇబ్బంది లేదు. లోక్సభ, రాజ్యసభలో ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యాబలం ఉంది. కానీ రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవడం మాత్రం అంత సులభం కాదనే అంటున్నారు. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలతో …
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. …
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీప గ్రామాల ప్రజలు ప్రాణాలకు తెగించి తమ సేనలకు సాయం చేశారు. రష్యా దళాల ఖచ్చితమైన కదలికల సమాచారాన్ని ఉక్రెయిన్ సైన్యానికి అందించారు. ఫలితంగా కీవ్ ను ఆక్రమించుకొనేందుకు వచ్చిన రష్యా సేనలకు హైవే-7 పై తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో రష్యా సేనలు వెనుదిరిగాయి. పుతిన్ సేనకు అతి పెద్ద ఓటమి …
error: Content is protected !!