అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

చంద్రుడిపై ఎవరికి హక్కులు లేవా ?

Rights ……………………… చందమామపై ప్రపంచ దేశాల ఆసక్తి పెరుగుతోంది. వివిధ దేశాలు వరుసగా వ్యోమనౌకలను పంపుతున్న నేపథ్యంలో..చంద్రుడిపై , అక్కడి వనరులపై హక్కులు ఎవరివి ? అనే  ప్రశ్న తెరపై కొచ్చింది. ఈ హక్కుల విషయం పై  అంతర్జాతీయ చట్టాలు కూడా ఉన్నాయి. చందమామ మానవాళి మొత్తానిదని ఆ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.   అంతరిక్ష …

ఆ ఇద్దరు అలా.. కలిసారు !

Bharadwaja Rangavajhala……………………………… “కుల‌ము… కుల‌ము ….కుల‌మ‌నే పేరిట మ‌న భార‌త‌దేశ‌మున ఎంద‌రి ఉజ్వ‌ల‌ భ‌విష్య‌త్తు భ‌గ్న‌మౌతోంది.ఎంద‌రు మేధావుల మేధ‌స్సు తక్కువ కులంలో పుట్టార‌నే కార‌ణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది.నేను సూత పుత్రుడ‌ననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచ‌కాన్ని కాపాడుకోవాల‌నే మాతృప్రేమ‌తో వ‌చ్చిన నీకు ఈనాడు క‌ర్ణుడు కౌంతేయుడ‌య్యాడు. …

సూర్యుడి ఆయువు క్షీణిస్తున్నదా ?

Sun in mid-life crisis…………………… సమస్త జగతికి వెలుగునిస్తూ భూగోళంపై జీవజాలం మనుగడకు ఆధారభూతమైన సూర్యుడి ఆయువు క్రమంగా తగ్గిపోతోందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (E s A ) చెబుతోంది. ఈ E s A సంస్థ అధ్యయనం ప్రకారం సూర్యగోళం జీవితకాలం మరో 457 కోట్ల సంవత్సరాలేనట. ఆ తర్వాత అదొక కాంతిహీనమైన …

భూమిపైకి నీరు ఎలా వచ్చింది ?

Water vs Earth …………………………….. సౌర వ్యవస్థ బయటి అంచుల నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయని జపాన్ స్పేస్ మిషన్ అంటోంది. ఎన్నో పరిశోధనల తర్వాత ఈ విషయాన్ని తేల్చి చెప్పింది.గ్రహశకలాల ద్వారానే బిలియన్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు ఏర్పడ్డాయని ఈ మిషన్ చెబుతోంది. ఈ వాదనకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు …

రుద్ర చాముండి తాంత్రిక దేవతేనా ?

Fierce form bearer…..  చాముండి ఉగ్ర రూప ధారిణి.. శక్తి స్వరూపిణి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో యోగిని చాముండి కీలక దేవత అని చెబుతారు. తాంత్రిక ప్రక్రియలో ఉపాసకులు ఎక్కువగా చాముండిని కొలుస్తారు. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారి వారి భర్తల శక్తి స్వరూపాలుగా …

ఏ గుర్తింపు ఆశించని అరుదైన ఆర్టిస్ !

MOHAN… ARTIST …………………………….. చేతిలో కుంచె, జేబులో రంగులు, గుండె గుప్పెట్లో కలలు, కళ్ళ ముందు కేన్వాసులు. బొమ్మలు గియ్యాలి. బొమ్మలు చెక్కాలి.బొమ్మలు చెయ్యాలి. బొమ్మల్లో బొమ్మల్తో బతకాలి అని నేర్చుకోడానికి చిట్టగాంగ్ నుండి కలకత్తా చేరాడు టీనేజ్ చిత్తప్రసాద్. గవర్నమెంటు కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ లో చేరతానన్నాడు. రాజకీయాల్లో పనిచేసేవాడికి చిత్రకళ కుదరదూ, గెటౌట్ …

ఎమోషనల్ లీగల్ డ్రామా !

child abuse story ………………………..  బాలలపై జరిగే లైంగిక వేధింపుల అంశం పై అల్లిన కథ ఇది. గార్గి పాత్రను నటి సాయి పల్లవి కోసం సృష్టించినట్టుంది. రోజూ మనం పేపర్లలో చూసే వార్తలనే కథాంశం గా ఎంచుకుని దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ అద్భుతంగా తెరకెక్కించాడు.   మహిళలు, యువతుల పైనే కాదు వృద్ధులు, చిన్న పిల్లలపై …

మాయమైన రేవు పట్టణం !!

Korangi ……………….. మారిషస్ దేశంలో తెలుగు వారిని కోరంగిలంటారు.. అలాగే బర్మా (మయాన్మార్)లో కూడా తెలుగువారిని కోరంగీలుగానే పిలుస్తారు.. ఎందుకలా? శతాబ్దాలుగా కోస్తాంధ్ర తీరంలోని కోరంగి నుండి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, శ్రీకాకుళం తదితర జిల్లాల ప్రజలు ఉపాధి కోసం చైనా, బర్మా, మలేషియా తదితర తూర్పు ఆసియా దేశాలకు, శ్రీలంక, మారిషస్, ఇతర …

త్రి సముద్రాధీశుడు ఈ దేవరాయలు

మైనా స్వామి…………………………………………………..  శ్రీ క్రిష్ణ దేవరాయలు… ఆ పేరు వింటేనే మనసు పులకిస్తుంది. దక్షిణాపథం అంతటినీ ఒకే పాలన కిందకు తెచ్చిన చక్రవర్తి, మహాచక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధినేత అశోకుని తర్వాత అంతటి బలశాలి, బుద్ధిశీలి, సాహితీశీలి క్రిష్ణదేవరాయలు. భారతదేశ చరిత్రలో రాయల పాలన ఒక సువర్ణ అధ్యాయం. నిరంతరం యుద్ధాలు చేస్తూనే వున్నా ప్రజా …
error: Content is protected !!