విమోచన vs జాతీయ సమైక్యతా !!

Separate paths……………………………………. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైద్రాబాద్‌ స్టేట్‌ భారతదేశంలో కలిసిన రోజు అది. తెలంగాణ సాయుధపోరాటాల గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆనాటి నిజాం నవాబు నిరంకుశ …

హుజురాబాద్ ఫలితం ఎవరికి అనుకూలమో ?

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రసవత్తరంగా జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. మొదట్లో కొంత డల్ గా ఉన్న తెరాస బాగా పుంజుకుంది. తెరాస కు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం కాబట్టి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈటల కూడా తన గెలుపు …

హుజురాబాద్ బరిలోకి కోదండరాం..కాంగ్రెస్ మద్దతు !

హుజురాబాద్ ఎన్నికల రాజకీయాలు రసవత్తరం గా మారబోతున్నాయి. త్వరలో ఇక్కడ జరగనున్న ఉపఎన్నిక పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తెలంగాణా జన సమితి అధ్యక్షుడు కోదండరామ్  కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగుతున్నారు. తెరవెనుక ఈ మేరకు మంతనాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తెరాస …

కొత్తా దేవుడండీ.. కొంగొత్త కెప్టెనండీ !

Govardhan Gande……………………………………….. ఎవరీ కొత్త దేవుడు? ఇంకెవరు రేవంత్ రెడ్డి! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి. కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త దేవుడే అనాలి మరి. ఇది పార్టీ వారి మాట. నా మాట కాదు.ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సారథి అయ్యాడు కనుక. దేవుడు అనే బిరుదు అతిశయోక్తి కాదా? వారి దృష్టిలో …

విరాళాల సమీకరణలో బీజేపీ దే ప్రధమ స్థానం !

Political parties fund raising………………… విరాళాల సమీకరణలో భారతీయ జనతా పార్టీ మొదటి స్థానంలో నిలిచింది.మరే జాతీయ పార్టీ బీజేపీ దరిదాపుల్లో లేదు.  2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి దేశం లోని రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి విరాళాల లెక్కలను సమర్పించాయి. ఆ లెక్కల ప్రకారం బీజేపీ కి అత్యధికంగా 785. 77 కోట్ల …

రాజీనామానా ? సస్పెన్షనా ?

రమణ కొంటికర్ల………………………………………         opposition with in own party ………………….ఈటల.. స్వపక్షంలోనే ప్రతిపక్షం.. ఆది నుంచీ అదే శైలి.. రెండోసారి గులాబీపార్టీ గద్దెనెక్కే క్రమంలో దోబుచులాడిన మంత్రి పదవి.. ఆ తర్వాత చివరి నిమిషంలో దక్కినా.. నిత్యం తెలియని ఏదో అసంతృప్తి.. చాలాచోట్ల ఆయన మాటల్లో ప్రతిబింబించిన ఆ వైఖరే.. ఇవాళ …

చరమాంకంలో జానాకు మరో షాక్ !

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మరోమారు ఓటమి పాలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే రంగంలోకి దిగి ప్రచారం చేపట్టినప్పటికీ జానారెడ్డి తెరాస అభ్యర్థి నోముల భగత్ చేతిలో 15,487 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జీవిత చరమాంకంలో (74 సంవత్సరాల వయసులో  ) జానారెడ్డి కి ఇది ఇదే …

“భూకబ్జా ఆరోపణలపై విచారణ కు సిద్ధం”..ఈటల.!

తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేశారని …కట్టుకథలు అల్లారని  ఈటల చెబుతున్నారు. ఒక ఎకరం భూమి కూడా తన  స్వాధీనంలో లేదని … అంతిమ విజయం ధర్మానిదే అని తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు. “పౌల్ట్రీ కి ఎక్కువ …

సాగర్ బరిలోకి తీన్మార్ మల్లన్న ?

రాబోయే రోజుల్లో పది లక్షల గొంతుకలను తయారు చేస్తామంటున్న తీన్మార్ మల్లన్న నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇక్కడ మల్లన్న బరిలోకి దిగితే పోటీ రసవత్తరం గా మారుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో  ప్రత్యర్థులకు దడ పుట్టించిన మల్లన్న తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో సాగర్ …
error: Content is protected !!