చౌక ధరలోనే ‘అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర’ !!
IRCTC Ayodhya-Kashi tour package …………………… ‘అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర’ పేరిట IRCTC ఒక టూర్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. ఇందుకోసం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నడుపుతోంది. ఈ యాత్ర లో పూరి – కోణార్క్ – బైద్యనాథ్ ధామ్ – వారణాసి – అయోధ్య – ప్రయాగ్రాజ్ వంటి క్షేత్రాలను చూసి రావచ్చు. …