ఖరీదైన గంగా విలాస్ నౌకా యాత్ర !
A trip can be wonderful……………………………….. భారతదేశంలోని మొట్టమొదటి నదీ పర్యటక నౌక ‘ఎంవీ గంగా విలాస్ (Ganga Vilas)’ యాత్ర ఇవాళ వారణాసిలో మొదలైంది. వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యాత్రను ప్రారంభించారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌక.. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ …