All the family are lawyers…………………………. పై ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు పరాశరన్. రామ జన్మభూమి కేసుకి సంబంధించి సుప్రీం కోర్టులో సుదీర్ఘ కాలం హిందువుల తరపున వాదనలు వినిపించింది ఈయనే. తమిళనాడుకి చెందిన పరాశరన్ సీనియర్ న్యాయవాది. ఆరు దశాబ్దాల అనుభవం గల పరాశరన్ తమిళనాడు లోని శ్రీరంగం జిల్లాలో జన్మించారు. ఈయన …
It remains a mystery……………………………….. ఆ ఆరో నంబర్ గది గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి.ఇప్పటికి అందులో ఏముందో ఎవరికి తెలియదు. అందులో నిధులు..నిక్షేపాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఆ గదిని తెరిస్తే అరిష్టమని .. విపత్తు సంభవిస్తుందని పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. అయితే అంతా ట్రాష్ అని కొన్ని వర్గాలు కొట్టిపడేశాయి. అయినప్పటికీ …
పెగాసస్ స్పైవేర్ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లింది. సుప్రీం కోర్టు అడ్వకేట్ ఎంఎల్ శర్మ సుప్రీంలో పిల్ దాఖలు చేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని శర్మ కోరారు. పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, ఇతరులపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయని ఆ పిటిషన్లో …
మహారాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు నిలిపి వేసింది. నవనీత్ కౌర్ హైకోర్టు తీర్పును సవాల్ చేయడం తో సుప్రీం స్టే ఇచ్చింది. కాగా 75 ఏళ్ళు గడిచిపోయినా….. ఇంకా.. వ్యవస్థ బాలారిష్టాల్లోనే ఉన్నది. వినడానికి, చెప్పడానికి …
why pm modi is silent ……………………………….. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనవ్యూహం వెనుక మర్మమేమిటో ఎవరికి అంతు చిక్కడంలేదు. తనపై విమర్శలు గుప్పించినా మోడీ మౌనంగానే ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత బిజెపి కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్కడ దాడులు జరిగాయి. ఈ దాడులపై ప్రధాని …
error: Content is protected !!