In the most miserable condition ………………………… తెలుగు రాష్ట్రాల్లోని 35 గిరిజన తెగల్లో అత్యంత ప్రాచీనమైన, దుర్భర దుస్థితిలో ఉన్న తెగ చెంచులు. వీరు ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు. భవిష్యత్తులో సంభవించే విపత్తులను ముందుగానే పసిగట్టగల సమర్థులు. ప్రకృతి పరిరక్షకులు చెంచులు. ఆహార సేకరణ ప్రధాన వృత్తిగా, మహబూబ్ నగర్, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, …
Enjoy the trekking experience………………………… నల్లమల అడవుల అందాలు తిలకించేందుకు ఎందరో పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. ఇపుడు తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తుమ్మలబైలు వద్దనున్న వీర్లకొండ ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశంగా …
దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు. శ్రీశైలానికి 20 కిమీ దూరంలో దుర్గమారణ్యంలో …
సాగర్ శ్రీశైలం బోటు యాత్ర ……. ప్రకృతి రమణీయ దృశ్యాలు చూసి పరవశించండి……. ఊగే అలలపై ప్రయాణం తాలూకూ అనుభూతులు సొంతం చేసుకోండి ……. కృష్ణమ్మ వొడిలో వోలలాడుతూ నల్లమల కొండల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడాలని ఆశపడే పర్యాటకులకు ఇది శుభవార్త. సాగర్ శ్రీశైలం బోటు యాత్రకు …
పూదోట శౌరీలు……… ఎంతో కాలంగా కృష్ణానదిలో లాంచీ ప్రయాణం కోసం ఎదురుచూస్తున్నాను.ఈ ఏడాది (2017)సాగర్ నీటిమట్టం 570 అడుగులకు పైగా చేరటంతో తెలంగాణ ప్రభుత్వం లాంచీలను నడపాలని నిర్ణ యించింది.. వెంటనే ఆన్ లైన్ లో టికెట్స్ రిజర్వు చేసుకున్నాము. మిత్రబృందం తో కలిసి నాగార్జున సాగర్ లోని,లాంచీరేవు చేరుకున్నాము.లైఫ్ జాకెట్స్ వేసుకున్నాము.ఈ లోగా మా వెంట …
Pudota Sowreelu…………………………… శ్రీ శైలం నుంచి అక్క మహాదేవి గుహలు 18 కి.మీ దూరంలో ఉంటాయి. హరిత హోటల్ వద్దనున్న రోప్ వే పాయింట్ దగ్గరకు చేరాము.అక్కడ అక్కమహాదేవి గుహలకు టిక్కెట్లు తీసుకున్నాము.ఒక్కొక్కరికి 380/రూ. రోప్ వే నుంచి పాతాళగంగకు చేరుకుని,అక్కడ నుండి అక్కమహాదేవి గుహలకు వెళ్ళే లాంచీ ఎక్కాము.ఈ లాంచీ ఒక్క ట్రిప్ మాత్రమే …
error: Content is protected !!