ఆ ఆలయంలో మంటల మిస్టరీ ఏమిటో ?

Mystery Temple………….. మన దేశంలోని కొన్నిఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతా ఆలయం కూడా అలాంటిదే.ఈ ప్రాంతాన్ని పూర్వం “ఇడాణ” లేదా “ఇడాన” అని పిలిచేవారు.అలా ఇక్కడి దేవతను ఇడానా మాత అని పిలుస్తారు. ఈ …

‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ ను చూసారా ?

‘Great Wall of India’ …………. ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే ‘కుంభాల్‌గఢ్ కోట గోడ ‘ చూసి రావాల్సిన ప్రదేశమే.’గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ తర్వాత  ‘గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’ పొడవైన కోట గోడ గా ప్రఖ్యాతి గాంచింది.ఈ కోటను 15వ శతాబ్దంలో మేవార్ పాలకుడు రాణా కుంభ నిర్మించారు. ఈ …

మట్టి తో అద్భుతాలు… రాజస్థాన్ నుండి ప్రపంచానికి!

Ravi Vanarasi…………. Swadeshi Blessings ఒకప్పుడు కార్పొరేట్ ఉద్యోగిగా మెరిసిన దత్తాత్రేయ వ్యాస్ స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది. రాజస్థాన్‌కు చెందిన ఈయన తన కార్పొరేట్ జీవితాన్ని వదులుకుని, మన సంప్రదాయ మట్టి కళలకు కొత్త ఊపిరి పోశారు. ఈ కథ వింటే మీ కళ్ళు చెమర్చకుండా ఉండలేవు. కరోనా లాక్‌డౌన్ సమయంలో యావత్ ప్రపంచం స్తంభించిపోయినప్పుడు, …

ఎటు చూసినా సరస్సులు.. కోటలు .. రాజభవనాలు !

City of lakes …………………………….. ఉదయపూర్ నగరాన్ని 1559లో మహారాణా ప్రతాప్ తండ్రి మహారాణా ఉదయ్ సింగ్ నిర్మించారు. కాలక్రమంలో ఇది పెద్ద నగరంగా మారింది. ఎన్నో అందమైన సరస్సుల ఈ ప్రాంతంలో ఉన్న కారణంగా దీనిని ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’ అని కూడా పిలుస్తారు. పాలరాయితో చేసిన అనేక ప్రత్యేక నిర్మాణాలు పెద్ద …

ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు !

Strange custom………………… ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు !  అవును .. మీరు చదివింది నిజమే. మామూలుగా మొదటి భార్య జీవించి ఉండగా మగాడు మరో పెళ్లి  చేసుకుంటే చట్టరీత్యా అది నేరం. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం. ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు …

ఈ పింక్ సిటీ ని చూసారా ?

So many specialities……………………………………… మన దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాలలో  జైపూర్ ఒకటి. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని.దీనికో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని ‘పింక్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. జైపూర్‌ని అలా పిలవడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే, మనం చరిత్రలోకి వెళ్ళాలి. జైపూర్ ‘పింక్ సిటీ’ పేరుతో ప్రసిద్ధి చెందడానికి అన్నిభవనాల నిర్మాణానికి …

ఈ ‘బ్లూ సిటీ’ కథేమిటి ?

Blue Shades ……………………………………………. ఈ  ఫోటోలో కనిపించే సిటీ ని ‘బ్లూ సిటీ ఆఫ్ ఇండియా’ అంటారు. కానీ నగరమంతా బ్లూ కలర్ లో ఉండదు. మెజారిటీ  ప్రాంతాలు మాత్రం బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఇది జోధ్ పూర్ స్పెషాలిటీ. జోధ్‌పూర్‌ నగరాన్ని 1459లో రావు జోధా  నిర్మించారు. ఆయన పేరిటనే  నగరం ఏర్పడింది. రాజస్థాన్ …

శతాబ్దాల నాటి పుష్కర్ సరోవరం !

This lake dates back to the 4th century BC…………….. పంచ సరోవరాల్లో ఒకటైన ‘పుష్కర్‌ సరోవరం’  రాజస్థాన్ లోని అజ్మీర్ జిల్లాలో ఆరావళి శ్రేణి కొండల నడుమ ఉంది. ఈ సరోవరం  క్రీస్తుపూర్వం 4 వ శతాబ్దం నాటిదని అంటారు. కాలక్రమేణా ఈ సరస్సు రూపురేఖలు మారుతూ వచ్చాయి. సరస్సు దగ్గర భక్తులు స్నానాలు …

రాజస్థాన్ లో ఆకట్టుకునే జలపాతాలు !!

Amazing waterfalls…………………….. రాజస్థాన్ అనగానే ఎడారులు ,ఇసుక తిన్నెలు, ఒంటెల సవారీలు, తలపై కుండలు, చేతులకు కంకణాలు ధరించిన మహిళలు, విశాలమైన రాజభవనాలు, పెద్ద కోటలు గుర్తుకొస్తాయి. కానీ రాజస్థాన్ లో అద్భుతమైన జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిలో అతిపెద్ద జలపాతం భీమ్లాట్ .  ఈ భీమ్లాట్ జలపాతం ఆరావళి పర్వత శ్రేణుల నడిబొడ్డున సహజరీతిలో …
error: Content is protected !!