ఒకనాటి రాజాధిరాజ నగరం.. పెనుకొండ !!

Great history…………….. మైనాస్వామి……………………………………. పెనుకొండ ఒకప్పుడు మహానగరం.ఎందరో రాజులకు,రాజకుటుంబాలకు,మఠాధిపతులకు,ఘటిక స్థానాధి పతులకు, శిల్పాచార్యులకు, కళాకారులకు ఆశ్రయం కల్పించిన రాజ్యకేంద్రం. రాజాధిరాజనగరం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి పెనుకొండకు చరిత్ర వుంది. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు పెనుకొండ గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. మౌర్యులు,శాతవాహనులు,పల్లవులు,పశ్చిమగంగరాజులు, చాళుక్యులు, నోలంబపల్లవులు, హొయసలప్రభువులు, విజయనగర చక్రవర్తుల పాలనలో పెనుకొండ రాజ్యం ఎంతో అభివృద్ధి అయింది. …

పెనుకొండ శివాలయంలో సంస్కృత శాసనం !

Inscriptions of Deva Raya……………………………… విజయనగర సామ్రాజ్య పూర్వ రాజధాని నగరమైన పెనుకొండ లోని ప్రాచీన శివాలయం – ఐముక్తేశ్వర స్వామి గుడిలో ఒకటో దేవరాయకు చెందిన సంస్కృత శాసనాన్ని. ప్రముఖ చారిత్రక పరిశోధకుడు  మైనాస్వామి గుర్తించారు. ఇటీవల ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించిన ఆయన రంగమండపం పై కప్పు కి  వాడిన రాతిదూలoపై శాసనాలు చెక్కి వుండడాన్ని …
error: Content is protected !!