మూడు’తెలుగు దేశం పార్టీ’ల కథ !!

Ch,Siva Ramprasad ………….. సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు 1982 లో తెలుగుదేశం పార్టీ స్థాపించి, అవిశ్రాంతంగా ప్రచారం చేసి 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టారు. 1983 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పార్టీ ఏర్పాటులో మొదటి నుంచి ఎన్టీఆర్ అల్లుడు డా. దగ్గుబాటి వెంకటేశ్వరరావు,మరికొందరు నేతలు చేసిన కృషి ఎంతో …

నాదెండ్ల తో నాలుగు మాటలు !!

నాదెండ్ల భాస్కరరావు. 1984 లో ఆయనకొక సంచలనం.  అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ను పదవి నుంచి దించేసి తాను సీఎం అయ్యారు. 1983లో ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీ ని స్థాపించినప్పుడు నాదెండ్ల ఆయనతో కలిసి నడిచారు. నాడు  ఎన్టీ రామారావు సీఎం గా నాదెండ్ల భాస్కరరావు  ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. …
error: Content is protected !!