Parikrama…… ‘మానస సరోవర పరిక్రమ’ ఇది కేవలం మానస సరోవరం చుట్టూ చేసే ప్రదక్షిణ. కైలాష్ పరిక్రమ కు ముందుగా చేసే పరిక్రమ. మానస సరోవర పరిక్రమ’ ఇపుడు అందరూ బస్సులోనే చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక, సాహసోపేతమైన ప్రయాణాలలో ఒకటి. టిబెట్లోని హిమాలయ పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న ఈ …
Kailash Parikrama ……….. కైలాష్ పర్వతం చుట్టూ తిరిగే పవిత్ర పరిక్రమ టిబెట్లోని ‘దార్చేన్’ అనే గ్రామం నుండి మొదలవుతుంది.దార్చేన్కు కొద్ది దూరంలో ఉండే ‘యమద్వార్’ నుండి ప్రారంభమై, తిరిగి దార్చేన్ వద్దే ముగుస్తుంది.కైలాష్ పర్వతం చుట్టూ ఉండే మొత్తం 52 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి ఖచ్చితంగా 3 రోజులు సమయం పడుతుంది. మొదటి …
Milarepa…………. పదకొండవ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ యోగి, కవి జెట్సన్ మిలారేపా (Milarepa) కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి అని అంటారు.ఆయన జీవిత ప్రయాణం పగ, ప్రతీకారాల నుండి జ్ఞానోదయం వైపు సాగిన ఒక అద్భుత గాథ. టిబెట్లో బౌద్ధమతం వ్యాపించకముందు ‘బోన్’ (Bon) అనే స్థానిక మతం బలంగా ఉండేది. కైలాస పర్వతంపై …
Ravi vanarasi………………. That is a divine feeling………………….. మౌంట్ కైలాష్ వద్ద సూర్యోదయం మహా అద్భుతంగా ఉంటుంది ..ఒక దివ్య అనుభూతికి లోనవుతాం. ఆధ్యాత్మికత, పవిత్రత, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఒక అద్భుతమైన దృశ్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ చిత్రాలు మనం కేవలం కళ్లతో చూసేవి కావు, ఆత్మతో అనుభూతి చెందేవి. ప్రపంచంలోనే అత్యంత …
Nandiraju Radhakrishna ………. హిందువులకు హిమాలయాలు విశ్వశాస్త్రానికి కేంద్రబిందువు. ఈ శిఖరాలు విశ్వనిర్మాణంలో మొదటగా విష్ణువు సృష్టించిన బంగారు కమలం రేకులు. ఈ శిఖరాలలో ఒకటైన – కైలాస పర్వతంపై, శివుడు శాశ్వత ధ్యాన స్థితిలో కూర్చుని, విశ్వాన్ని నిలబెట్టే ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తాడు. ఋగ్వేదంలో హిమాలయాలు, వాటి నిర్మాణం, పవిత్రత గురించి ప్రస్తావించారు. హిమాలయ …
Glorious lake ………………….. మానస సరోవరం.. టిబెట్ లో కైలాస పర్వతం దగ్గర ఉన్న ఒక పవిత్రమైన సరస్సు. హిందూ, బౌద్ధ, జైన, బాన్ మతాల వారు దీన్ని మహిమాన్వితమైన సరస్సుగా భావిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్న మంచినీటి సరస్సు. ఈ సరస్సులో నీరు చాలా స్వచ్ఛమైనదని నమ్ముతారు. ఈ సరస్సులో …
Mount Kailash……………………………………. కైలాస పర్వతంపై మహాశివుడు కొలువుంటాడని హిందువులు అంతా భావిస్తారు. కానీ కైలాస పర్వతాన్ని మానవులే నిర్మించారని రష్యాకు చెందిన ప్రొఫెసర్ ఈ.ఆర్.ముల్దేశేవా ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం కొన్నేళ్ళ క్రితం బల్ల గుద్ది వాదించింది. 1999లో హిమాలయాల్లోని కైలాస పర్వతం మీద ఈ టీం విశేషమైన పరిశోధనలు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన వాస్తవానికి …
Mystery of Mount Kailash…………………. కైలాస పర్వతం కోట్లాది భారతీయుల విశ్వాసానికి ప్రతీక. ఈ కైలాస పర్వతం ఎత్తు 6,638 మీటర్లు. దీని ఎత్తు ఎవరెస్ట్ పర్వతం కంటే 2000 కి.మీ తక్కువ. అయినప్పటికీ ఇంత వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. ప్రముఖ పర్వతారోహకులు కూడా ఈ పర్వతాన్ని ఎక్కేందుకు నిరాకరించారు. ఈ పర్వతాన్ని …
error: Content is protected !!