పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …
ఇపుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్ పైనే కేంద్రీకృతమైంది. బెంగాల్ లో బీజేపీ ని గెలిపించడానికి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. కొంతకాలం అక్కడే ఉండి పార్టీ ని గెలిపించే ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ కూడా పలుమార్లు ర్యాలీలలో పాల్గొని ప్రసంగాలు చేసారు. ఎన్నికల సంఘం కూడా 8 విడతల పోలింగ్ పెట్టి ఎన్నికల ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసింది. …
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ .. తృణమూల్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు కేంద్ర బలగాలు నలుగుర్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేశాయి. ఆవేశ కావేష ప్రసంగాలు సాగుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగగా బెంగాల్ లో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నాయి. …
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాలికి ఫ్రాక్చర్ అయిన కారణంగా వీల్ చైర్ లోనే ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. నందిగ్రామ్ లో తోపులాట సందర్భంగా దీదీ కాలుకి గాయమైంది.తర్వాత ఆమె కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందారు. డాక్టర్లు మరో రెండు రోజులు రెస్ట్ అవసరమని చెప్పినప్పటికీ ఆమె డిశ్చార్జ్ అయి …
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రిలో చేరి దీదీ ఎన్నికల టెన్షన్ లో ఉండగా సీబీఐ,ఈడీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆ పార్టీ ని దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు.బొగ్గు కుంభకోణం కేసులో …
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు కనిపించే సూచనలున్నాయి. ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సంస్థ ప్రతినిధులు బెంగాల్లో పర్యటించి అక్కడి రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ఆ నివేదిక ప్రకారం మమతా బెనర్జీ …
బెంగాల్ దీదీ కి కష్ట కాలం మొదలైనట్టుంది. బీజేపీ పశ్చిమ బెంగాల్ ను టార్గెట్ గా పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కమల దళం వేగం గా పావులు కదుపుతోంది. ఇటీవల బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కాన్వాయ్ పై దాడి జరిగిన దరిమిలా దూకుడు మరింత పెంచింది. ఈ క్రమంలోనే …
error: Content is protected !!