ఆ ఇద్దరూ పాత్రల్లో ఇమిడిపోయారు !

Thalaivi ………………. ‘తలైవి’ …..నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా డైరెక్టర్  ఎ.ఎల్‌. విజయ్‌ తీసిన సినిమా ఇది. జయలలిత పాత్రలో కంగనా రనౌత్  నటించగా .. తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్‌ పాత్రను  అరవింద్‌ స్వామి పోషించారు. అరవింద్ స్వామి ఎంజీఆర్ గా బాగా సూట్ అయ్యారు.ఎంజీఆర్ …

ఆ రాష్ట్రం నుంచి 72..ఏళ్లలో ఎన్నికైంది నలుగురు మహిళలేనా  ?

Women are not interested in contesting elections…………………….. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పటివరకు లోకసభకు ఎన్నికైన మహిళలు కేవలం నలుగురు మాత్రమే కావడం విశేషం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్  లోకసభకు ఎన్నికైన నాల్గవ మహిళ గా రికార్డుల్లో కెక్కారు. బిజెపి తరపున కంగనా మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి 74,755 ఓట్ల మెజారిటీతో …

కంగనా గెలుపు ఖాయమేనా ?

Currently away from controversies………………………….. బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ హీరోయిన్ కంగనా రనౌత్  బీజేపీ తరఫున  లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి  స్థానం బరిలోకి దిగారు.ఆమె గత ఎన్నికల్లోనే టిక్కెట్ కోసం ట్రై చేశారు. చాలా కాలంగా బీజేపీకి అనుకూలంగా కంగనా రనౌత్ మాట్లాడుతున్నారు. నాటినుంచే కమలం పార్టీలో చేరవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. మొత్తం …

కంగనా పెళ్లి ఖాయమైందా ?

Career down ……………… హీరోయిన్లు గొడవలకు , కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. సినిమా చేశామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్లు సైలెంట్‌గా ఉంటారు. కొందరు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలు కెక్కుతూ ఉంటారు.అందులో బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్ ప్రసిద్దురాలు. గత కొన్నాళ్లుగా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు చిరునామాగా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లికి రెడీ …

ప్రేక్షకులు ఎవరిని మెచ్చుకుంటారో ?

Series… Movies on Jaya lalitha ……………………………ఫైర్ బ్రాండ్ నటి కంగనా రౌనత్ నటించిన “తలైవి” కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ వేవ్ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. సినిమా ఎపుడు విడుదల అవుతుందో తెలీదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తమిళ దర్శకుడు విజయ్  ఈ సినిమా …

ఇందిర పాత్రలో కంగనా రౌనత్ !

బాలీవుడ్ నటి కంగనా రౌనత్  దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ గా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ పాత్రలో నటించబోతోంది.  ఈ సినిమాకు సంబం‍ధించిన కథ కూడా సిద్ధమైంది. ఇందిరా గాంధీ జీవితంలో ఎదురైన కొన్ని ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఆపరేషన్ బ్లూ స్టార్, ఎమర్జన్సీ లకు సంబంధించిన ఘటనలు ఈ …

కంగనా కు కాషాయ తీర్ధం ?

బాలీవుడ్ నటి కంగనా వ్యవహారంలో  శివసేన రాంగ్ స్టెప్ వేసింది . ఫలితంగా ఇపుడు  రాజకీయ వర్గాల్లో కంగనా  హాట్ టాపిక్ గా మారింది. త్వరలో ఆమె బీజేపీ లో చేరవచ్చనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కంగనా నేరుగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ను టార్గెట్ చేసి మాట్లాడటం .. ఆమెకు వై సెక్యూరిటీ కల్పించడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి.  ఇక కంగనా …
error: Content is protected !!