వామ్మో …ఉగ్రవాదులకు అన్నిస్థావరాలా ?

Operation Sindhoor…………………….. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల స్థావరాల విషయాలను పరిశీలిస్తే చాలా విశేషాలే ఉన్నాయి. పాకిస్తాన్ లోను,ఆక్రమిత కాశ్మీర్ లోను ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యాకలాపాలు నిర్వహిస్తున్నారని అర్థమౌతోంది.భారత్ ను అస్థిరపరిచే లక్ష్యం తో పాక్ ఉగ్రవాదులు శిక్షణా కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ శిక్షణా కేంద్రాలు …
error: Content is protected !!