ఇండియాలో 1950 తర్వాత ఇప్పటివరకు ఎన్నోసార్లు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2021 నాటి అధికారిక సమాచారం ప్రకారం వివిధ రాష్ట్రాలు 132 సార్లు ప్రెసిడెంట్ రూల్ కిందకు వెళ్లాయి. మొత్తం 29 రాష్ట్రాలలో తెలంగాణ , ఛతీస్ ఘడ్ మినహా మిగిలిన 27 రాష్ట్రాలు రాష్ట్రపతి పాలన ఎలా ఉంటుందో చూశాయి. ఉత్తరప్రదేశ్ …
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ ఇండియాపై గురి పెట్టినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేశంలో అల్లర్లు రేపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దావూద్ కుట్ర చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇందుకోసం దావూద్ ప్రత్యేకం గా ఒక దళాన్ని రిక్రూట్ చేసుకున్నారని జాతీయ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను …
Govardhan Gande………………………………. ఉచితం అనుచితమే! అనే ఒక వాదన ఈ మధ్య పెరిగిపోతున్నది. ఆ వాదనకు మద్దతు కూడా పెరుగుతున్నది. మధ్య తరగతి,ఎగువ మధ్య తరగతుల్లో,సోషల్ మీడియా ద్వారా ఈ వాదం బాగా ప్రచారమవుతున్నది. తాము చెల్లించే పన్నుడబ్బులతో పేదలను ఉచిత పథకాలతో పోషిస్తున్నారు అనే ఓ ఆక్రోశం వ్యక్తమవుతున్నది.ఈ వాదన కు మీడియా (మొత్తం …
Govardhan Gande………………………….. Poverty vs India …………………………………………… పాలక వ్యవస్థలు పౌరుల ఆకలి తీర్చాలి. ప్రజల అవసరాలను తెలుసుకోవాలి. వారి కనీస అవసరాల (కూడు,గుడ్డ నీడ)ను గుర్తించాలి.వారికి తగిన సదుపాయాలను సమకూర్చే ఆలోచనలు చేయాలి. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించాలి. బడ్జెట్లు కేటాయించాలి. ఎన్నికైన నాయకులు తాము ప్రజల కోసమే అని నిరూపించుకోవాలి. అది వారి …
పై ఫొటోలో కనిపించే మహిళ పేరు కనుప్రియ అగర్వాల్ . భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఈమే. నాడు ఆమెకు పెట్టిన పేరు దుర్గ. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దుర్గ మామూలు బాలికగానే పెరిగింది. కానీ తల్లి తండ్రులు మాత్రం కంగారు పడుతుండేవారు. అందరు పిల్లల మాదిరిగానే ఆడుతూ.. పాడుతూ పెరిగింది. 43 …
Govardhan Gande ………………………………………….. విద్యార్థులు నష్టపోకుండా అవి నకిలీ యూనివర్శిటీలు అని UGC(యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ప్రకటించింది.ఆ సంస్థలు ఇచ్చే పట్టాలు /డిగ్రీలు పై చదువులు చదవడానికి, ఉద్యోగావకాశాలకు పనికిరావని/ చెల్లుబాటు కావని స్పష్టం చేసింది యూజీసీ. ఇప్పటికైనా ఈ సంగతిని చెప్పి యూజీసీ మంచి పని చేసింది. విద్యార్థులు తమ సమయాన్ని,డబ్బును,జీవితాన్నినష్టపోకుండా అప్రమత్తం చేసే …
Su Sri Ram ……………………………….. Martyrs………………………………………….నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 13 వ తేదీ మర్నాడు. రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. కానీ అతను స్కూల్ కి వెళ్ల లేదని మర్నాడు తెల్సింది. అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ …
Goverdhan Gande…………………………………. Millions do not have access to food…….సుమారు 800 కోట్ల జనాభా. అపారమైన సాగు భూములు. ఎన్నో జీవ నదులు. సమృద్ధిగా ఆహార ఉత్పత్తులు.అపారమైన సహజ వనరులు. ఆకాశాన్ని సైతం చుంబించే శాస్త్ర ప్రగతి. ఫలితంగా భూ మండలం సకల సంపదల నిలయం.కానీ రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. 40 శాతం …
భారత ప్రధాని నరేంద్ర మోడీ పై విమర్శల జోరు పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు విమర్శలు చేస్తున్నాయి. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి కారణం మోడీ సర్కారే అని దుమ్మెత్తి పోస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి తెల్సినా ప్రభుత్వం ఎన్నికలు,కుంభమేళాలు నిర్వహించి కరోనా నిబంధనల అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శించిందని .. ఫలితం గా కేసుల సంఖ్య ఇబ్బడి …
error: Content is protected !!