ఆ ఇద్దరి మరణాలు ఇప్పటికీ మిస్టరీయే !!

Unsolved Cases……………………………. రెండేళ్ల క్రితం వరకు భారత మూడో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది అనుమానాస్పద మృతిగా భావించాం. అయితే అది హత్య అని నిర్ధారణ అయింది. అలాగే అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా ది కూడా హత్యేనని తేలిపోయింది. విమాన ప్రమాదం కుట్ర లో భాగంగా జరిగిందని స్పష్టమైంది. దీంతో ఈ …

ఎవరీ హోమీ జహంగీర్ బాబా ?

మన దేశం అణుపరీక్షల్లో సత్తా చాటడానికి తెర వెనుక నుంచి ఎందరో శాస్త్రవేత్తలు కృషి చేశారు. ప్రభుత్వానికి సహకరించారు. వారిలో హోమీ జహంగీర్ బాబా .. అబ్దుల్ కలాం కీలక వ్యక్తులు. హోమీ జహంగీర్ బాబా ను భారతీయ అణు పరిశోధనా రంగ రూపశిల్పి అంటారు. 1909లో ముంబాయిలో జన్మించి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం …
error: Content is protected !!