ఆఖరి మజిలీ !!

గొల్లపూడి మారుతీరావు………………………… ప్రముఖ రచయిత గురజాడ అప్పారావు గారు వెళ్లిపోతున్నారని తెలిసినప్పుడు, కుటుంబ సభ్యులు వైద్యుడిని, పిలిపించారట. అప్పారావు గారు వైద్యుడిని చూసి…  ‘తాంబూలం వేసుకోవాలని ఉందయ్యా’ అన్నారట. వైద్యునికీ పరిస్థితి తెలుస్తోంది. తాంబూలం ఇచ్చారట. వేసుకున్న తర్వాత ఆయన శాశ్వతంగా వెళ్లిపోయారు. అప్పారావుగారి శత వర్ధంతి సభలో ఆయన మునిమనుమడి భార్య, ఈ విషయాన్ని …

శ్మశానం నవ్వుతోంది !!

సువేరా………………………………………….. నీకు శాశ్వతమైనది మాత్రమే నీకు ఆనందాన్ని ఇస్తుంది.!ఈ భూమి నాది అన్నవాడిని చూసి భూదేవి ఫక్కున నవ్వుతుంది.ఈ సింహాసనం, ఈ అధికారం, ఈ సంపదలు, ఈ పదవులు, ఈ అందం/దేహసౌందర్యం, ఈ మమకారం శాశ్వతంగా నాకే సొంతం అన్నవాడిని చూసి శ్మశానం నవ్వుతుంది. అధికారగర్వంతో అహంకారంతో, ధనమదంతో, కండకావరంతో విర్రవీగేవాడిని చూసి పంచభూతాలు నవ్వుకుంటాయి.జ్ఞానంతో …
error: Content is protected !!