Garuda Puranam …………………………… ‘మనిషి ఏ పాప కార్యం చేస్తే ఏ జన్మ ఎత్తుతాడో’ గరుడ పురాణంలో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి కి స్వయంగా వివరించాడు.. ఆయన చెప్పినమేరకు మనిషి లేదా జీవి ఒక జన్మ ముగిసి వేరొక జన్మ ప్రారంభం కావడానికి ముందు పన్నెండు రోజులలో యమధర్మరాజు సమక్షానికి చేరుకోవలసి వుంటుంది. మార్గంలో తన కోసం …
What the Garuda Purana says …………………………………. మృత్యు స్వరూపాన్ని వివరించమని గరుత్మంతుడు అడిగిన మేరకు శ్రీ మహావిష్ణువు స్వయంగా మృత్యువు ఎప్పుడు వస్తుంది ? ఎలా అది మనుష్యులను ఎలా లాక్కెళుతుంది. ఆ సమయంలో ప్రాణులు ఎలా వ్యవహరిస్తాయో వివరించారు. మృత్యువు వచ్చే సమయం ఆసన్నం కాగానే దేహం నుండీ ప్రాణం నుండీ జీవాత్మ విడివడిపోతుంది. …
Garuda Purana……………………… వైతరణి నది. దీని గురించి గరుడ పురాణంలో వివరం గా రాశారు. పాపాలు చేసిన మనుష్యులు చనిపోయిన తర్వాత ఈ వైతరణి నది దాటుకుంటూ యమలోకానికి వెళ్ళాలి. గరుడ పురాణం చెప్పిన దాని ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ఉంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన దరిమిలా …
error: Content is protected !!