సాగు భూములు తగ్గుతున్నాయా ?
Cultivated lands are being eroded………………………… ఉష్ణోగ్రతలు పెరిగి తద్వారా ఆహార సంక్షోభం వస్తుందా ? భారత్ కూడా ఆహార కొరత ఎదుర్కొంటుదా ? ఫలితంగా ఆకలి చావులు సంభవిస్తాయా ? ఈ ప్రశ్నలకు అవుననే జవాబు చెప్పుకోవాలి. ఉష్ణోగ్రతలు పెరగడంతో జలవనరులు తగ్గుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ ప్రజలు, జంతువులు,పక్షులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తగినంత …