దక్షిణాదిన దీదీ పోస్టర్లు … పీకే వ్యూహమేనా ?

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పోస్టర్లు కేరళలో వెలిశాయి. మమతా దేశానికి నాయకత్వం వహించాలని కోరుతూ ఈ పోస్టర్లు కనిపించడం విశేషం. ‘దీదీని  పిలవండి .. భారతదేశాన్ని కాపాడండి,చలో ఢిల్లీ  ‘ అనే నినాదంతో ఈ పోస్టర్లు వెలిసాయి. కరడు కట్టిన కమ్యూనిస్టులున్న కేరళ లో దీదీ పోస్టర్లు కనిపించడం విచిత్రమే. కొద్దీ రోజుల క్రితం ఇలాంటి పోస్టర్లే  తమిళనాడులోని  కొన్ని ప్రాంతాల్లో …

దీదీ మోడీని ఎదుర్కోగలదా ?

Didi could be an alternative leader ?……………………..ప్రధాని నరేంద్ర మోడీని ఢీ కొనేందుకు విపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉండగానే మోడీ కి ప్రత్యామ్నాయ నేత ను ఎంచుకుని ముందుకు వెళ్లే యోచనలో ఉన్నాయి. తెర వెనుక ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. కరోనా నియంత్రణలో వైఫల్యం ఉన్నప్పటికీ, మోడీ …

దీదీ హ్యాట్రిక్ సాధించేనా ?

పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగేళ్ల కమ్యూనిష్ట్ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేసి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అందుకోసం తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి బీజేపీ …
error: Content is protected !!