పెనుకొండ శివాలయంలో సంస్కృత శాసనం !

Inscriptions of Deva Raya……………………………… విజయనగర సామ్రాజ్య పూర్వ రాజధాని నగరమైన పెనుకొండ లోని ప్రాచీన శివాలయం – ఐముక్తేశ్వర స్వామి గుడిలో ఒకటో దేవరాయకు చెందిన సంస్కృత శాసనాన్ని. ప్రముఖ చారిత్రక పరిశోధకుడు  మైనాస్వామి గుర్తించారు. ఇటీవల ఐముక్తేశ్వరాలయాన్ని సందర్శించిన ఆయన రంగమండపం పై కప్పు కి  వాడిన రాతిదూలoపై శాసనాలు చెక్కి వుండడాన్ని …
error: Content is protected !!