ఇదొక సైకలాజికల్,ఫ్యామిలీ డ్రామా !!

psychological drama …….. తూర్పు పడమర’ (1976) వినూత్న కథాంశంతో వచ్చిన చిత్రం. దర్శకుడు కె. బాలచందర్ తమిళంలో తీసిన ‘అపూర్వ రాగంగళ్’ (1975) చిత్రానికి ఇది అధికారిక రీమేక్. తెలుగులో దీనిని దర్శకరత్న దాసరి నారాయణరావు అద్భుతమైన ఎమోషనల్ డ్రామాగా మలిచారు.ఈ సినిమా కథ బేతాళ కథల్లోని ఒక జవాబు లేని ప్రశ్నలాంటిది.. జగన్నాథం …

ఆ పాత్రలో జీవించి అవార్డు కొట్టేసిన సహజనటి !!

 Impressive performance …………….. 1981లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా “ప్రేమాభిషేకం”లో జయసుధ వేశ్య పాత్రను పోషించారు. ఈ పాత్ర కథలో అత్యంత కీలకమైన మలుపులకు కారణమవుతుంది.మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే  విషయంలో చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే లక్ష్మి మల్లెపూవు సినిమాలో …

“చూడు పిన్నమ్మా.. పాడు పిల్లడు” అన్నది ఈయనే !

Bharadwaja Rangavajhala ……………………… “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం వేసీ, వేసీ రత్నకుమారి వాణిశ్రీగా తెరకెక్కి ప్రసిద్దురాలైంది. ఆ తర్వాత ‘కోటి సూర్యప్రభ’ రంగస్థలం మీద చిట్టెమ్మగా సెటిలైంది. దరిమిలా తనూ సినిమా తారైపోయింది. ఇలా లాభం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పాపులర్ నాటకాన్ని సినిమా తీసేసారు. ఇంతకీ ఆ నాటకం రాసిన రచయిత …

ఆ పాత్రలో’మాడా’ను మించి చేసేవారు లేరా?

Only he can do some characters …………. “చూడు పిన్నమ్మా పాడు పిల్లడు… పైన పైన పడత నంటాడు.”   ఈ పాట వినగానే ఎవరికైన చప్పున గుర్తుకొచ్చేది నటుడు మాడా. వ్యక్తుల ప్రవర్తనలో ఏదైనా తేడా ఉంటే వెంటనే వారిని ‘మాడా’ అని పిలుస్తారు. ఆ స్థాయికి వెళ్ళింది ‘మాడా’ పాపులారిటీ. అది ‘మాడా’ …
error: Content is protected !!