కిన్నౌర్ కైలాస యాత్ర ..అంత వీజీ కాదు!!

Kinnaur Kailash Yatra …………….. పంచ కైలాస పర్వతాలు అనేవి శివుని నివాసాలుగా పరిగణించబడే ఐదు పవిత్ర హిమాలయ శిఖరాలు. వీటిని కైలాస పర్వతం (టిబెట్), ఆది కైలాస (ఉత్తరాఖండ్), కిన్నౌర్ కైలాస (హిమాచల్ ప్రదేశ్), శ్రీఖండ్ మహాదేవ్ (హిమాచల్ ప్రదేశ్)మణిమహేష్ కైలాస (హిమాచల్ ప్రదేశ్) పేర్లతో పిలుస్తారు. ప్రతి శిఖరం ప్రత్యేకమైన పౌరాణిక ప్రాముఖ్యతను …

అలా ….ఎదిగిన అజిత్ దాదా !!

Ajith Dadaa………. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆయనను ‘అజిత్ దాదా’గా పిలుచుకుంటారు.  అజిత్ తండ్రి  అనంత్‌రావ్ పవార్. ఈయన సీనియర్ పొలిటిసియన్ శరద్ పవార్‌కు స్వయానా అన్నయ్య. రాజకమల్ స్టూడియోస్‌లో పని చేసేవారు.తల్లి ఆశా పవార్.బాబాయ్  శరద్ పవార్ అజిత్ పవార్ రాజకీయ గురువు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, కుటుంబపరంగా పవార్ వంశంలో వీరు …

అభిమానులకు షాక్ ఇచ్చిన అర్జీత్ !!

Mohammed Rafee ……………… కొందరంతే! చిన్న వయసులోనే జీవితాన్ని చూసేస్తారు! ఫేమ్ గీములను పట్టించుకోరు! మనసుకు నచ్చినట్లు నడుచుకుంటారు! అర్జీత్ సింగ్ కూడా అంతే! ఆధ్యాత్మిక పరిపక్వత, సేవాతాత్పరత, ప్రేమమయమైన అతని జీవితం 40 ఏళ్లకే పరిపూర్ణతను ఇచ్చింది! మంచి పీక్స్ ఫేమ్ లో వున్నప్పుడే ఇక సినిమాలకు స్వస్తి పలికేసాడు! ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది …

ఎవరీ ధీరేంద్ర బ్రహ్మచారి ? ( 2 )

Went the other way …………. అది 1960 వ సంవత్సరం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కూతురు ఇందిరాగాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఆమెకు యోగా నేర్పించి స్వస్థత చేకూర్చాలని  ధీరేంద్ర ను కోరారు. రోజూ ఇంటికి వచ్చి ఇందిరకు యోగా, సూక్ష్మ వ్యాయామం నేర్పించాలి. అలా నెహ్రూ ఇంట్లోకి  ధీరేంద్ర  ప్రవేశించాడు. అతి తక్కువ …

ఎవరీ ధీరేంద్ర బ్రహ్మచారి ?

 The life story of a yogi ……….. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగి పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నవారికోసమే  ఈ ప్రత్యేక కథనం . ఆధునిక భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం …

ఈ సర్దార్జీ సామాన్యుడు కాదు!!

సుదర్శన్ .టి …………… Siachen Glacier  ప్రపంచంలో అత్యంత ఎత్తయిన, అతిశీతల యుద్ధభూమి.. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 52°లకు పడిపోతుంది. 1987 లో ఇండియా, టిబెట్ బోర్డర్లో చైనాతో పోట్లాడుతున్న సమయం చూసి పాక్ సియాచిన్ మీద దాడిచేసి స్వాధీనం చేసుకుంది. అక్కడ అన్నింటికంటే ఎతైన శిఖరం మీద మిలిటరీ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకుంది. …

నల్లమల అరణ్యేశ్వరిని దర్శించారా ?

Ishta Kameshwari………………. దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు. శ్రీశైలానికి 20 కిమీ …

ఆరోజుల్లో నిర్మాతల తీరే వేరు కదా!!

Bharadwaja Rangavajhala ……. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయ‌నా … మ‌రి ఆ యొక్క 1975 మార్చి ప‌ద‌హారో తారీఖున మ‌ద్రాసు పాండీ బ‌జార్ లో ఉండి న‌టువంటి రాజ‌కుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు క‌దా … ద‌రిమిలా నిర్మాతా … అంత‌కు ముందు డిటెక్టివ్ న‌వ‌ల‌ల …

పంబన్ కొత్త రైల్వే బ్రిడ్జి ఇంజనీరింగ్ అద్భుతమా ??

Engineering is awesome ……………… కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.దీంతో పాత బ్రిడ్జి కనుమరుగు కానుంది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి భారతీయ రైల్వే చరిత్రలో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది.ఇది దీని ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. దేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి దీనిని 2025 ఏప్రిల్ 6న …
error: Content is protected !!