సైబర్ యుద్ధం ప్రమాదకరమా ?

Modern warfare………….. ఆధునిక యుద్ధతంత్రంలో సైబర్ యుద్ధం (Cyber War) అనేది అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. ఇందులో తుపాకులు, బాంబులు ఉండవు. కేవలం కంప్యూటర్ కోడ్, వైరస్లు, హ్యాకింగ్ ద్వారా శత్రు దేశాన్ని తొక్కేస్తారు.   సాంకేతికత ఎంతగా విస్తరిస్తుంటే, యుద్ధభూమి తుపాకుల నుండి కంప్యూటర్ కీబోర్డుల వైపు అంతగా మళ్లుతోంది. నేటి కాలంలో సైబర్ వార్ …

ఏమిటీ కామదహనం ?

Festival of Colors…………………. మన దేశంలో హోళీ పండగకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఈ పండుగ రోజున పెద్ద చిన్నఅంతా ఆనందంగా వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటారు. ఈ హోళీ ప్రజల మధ్య సఖ్యత, సమైక్యత పెంపోందిస్తుందని భావించి ఈ పండగ ను మన పూర్వీకులు ప్రవేశపెట్టారని చెబుతారు. రంగుల పండగ హోళీని …

ఆ పాట లో అన్ని అర్ధాలున్నాయా ?

Silence is your language………….. “మౌనమే నీ భాష ఓ మూగ మనసా” పాట ఒక అద్భుతమైన సైకో-ఫిలోసోఫికల్ (మనస్తత్వ-తాత్విక) ప్రయాణం. ఆచార్య ఆత్రేయ రచన, ఎమ్మెస్ విశ్వనాథం స్వరకల్పన, మంగళంపల్లి గాత్రం.ఆ ముగ్గురి  శక్తులు కలిసి ఒక మనిషి అంతరాత్మను ఆవిష్కరించాయి.ఈ పాట అద్వైత వేదాంతానికి, ఆధునిక మనస్తత్వ శాస్త్రానికి వారధిలా ఉంటుంది. ఈ …

మనసును తాకే కథ !!

A must read story ………. నేనొక ఉబెర్ డ్రైవర్‌ని. ఎక్కువగా రాత్రి షిఫ్ట్ చేస్తాను. గత వారం రాత్రి 11-00 గంటలకు ఒక వృద్ధుడిని ఎక్కించుకున్నాను. కారులో కూర్చోగానే ఆయన అన్నాడు. “ఈ రాత్రి నన్ను ఐదు చోట్లకు తీసుకెళ్లాలి. నేను నీకు 5వేలరూపాయలు ఇస్తాను. నగదు. కానీ పనంతా పూర్తయ్యే వరకు ‘ఎందుకు’ …

ఎవరీ ఖమేనీ ? సుప్రీం లీడర్ ఎలా అయ్యారు ?

Second Supreem Leader……….. ఆయాతుల్లా ఖొమైనీ (రుహోల్లా ముసావీ ఖొమైనీ) ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ కాగా… అయతుల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) ఇరాన్ రెండవ సుప్రీం లీడర్.అయతుల్లా అలీ ఖమేనీ… మొదటి  సుప్రీం లీడర్ , ఇరాన్ విప్లవ పితామహుడు అయతుల్లా రుహొల్లా ఖొమేనీ అనుచరుడిగా వ్యవహరించారు. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్, …

ఆధ్యాత్మిక చైతన్యశీలి సౌందర రాజన్ !!

Mohammed Rafee …………….. 1998లో… చిలుకూరు వీసా బాలాజి టెంపుల్ లో హుండీ తీసేసారని వార్త గుప్పుమంది! నాకు ఆశ్చర్యం కలిగింది! ఆదాయాన్ని వద్దనే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? “నాకుందిరా నాయనా” అని చాటి చెప్పారు! అతడే సౌందర రాజన్! ఆయన్ని చూడాలని ప్రత్యేకంగా మిత్రులు కుటుంబరావును కోరాను. కుటుంబరావు కూడా అర్చకత్వం చేస్తుంటారు. …

దర్యాప్తు సంస్థల పరువు తుస్సుమందా ?

Credibility has eroded…………. ఢిల్లీ మద్యం విధానం కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. దేశ రాజధాని ముఖ్యమంత్రిని నెలల తరబడి జైలు పాలు చేసిన ఈ కేసులో, చివరకు దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల పరువు పోయింది.వాటి విశ్వసనీయత సన్నగిల్లిపోయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ …

సెన్సారు బోర్డులా? రాజకీయ పునరావాస కేంద్రాలా ?

Mohammed Rafee …………… చట్టాల విషయంలో అప్పుడప్పుడు వింటూనే ఉంటాం… బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన చట్టాలను నేటి కాలానికి అనుగుణంగా మార్చండ్రా బాబూ అనీ! కానీ, ఈ ఒక్క చట్టం మార్చాల్సిన అవసరం లేదు! అదే సెన్సార్ బోర్డు చట్టం! సినిమాలను నియత్రించే చట్టం! అయినా 1983లో కొన్ని నిబంధనలను చేర్చారు. నియమ …

ఆయన కైలాష్ పర్వతాన్ని అధిరోహించారా ?

Milarepa…………. పదకొండవ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ యోగి, కవి జెట్సన్ మిలారేపా (Milarepa) కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి అని అంటారు.ఆయన జీవిత ప్రయాణం పగ, ప్రతీకారాల నుండి జ్ఞానోదయం వైపు సాగిన ఒక అద్భుత గాథ. టిబెట్‌లో బౌద్ధమతం వ్యాపించకముందు ‘బోన్’ (Bon) అనే స్థానిక మతం బలంగా ఉండేది. కైలాస పర్వతంపై …
error: Content is protected !!