సంగీతానికి సొబగులద్దిన ఖ్యాతి ఆయనది !(2)

Bharadwaja Rangavajhala  …………………………….. గాయకుడుగా ఘంటసాల అందరు సంగీత దర్శకులతోనూ పనిచేశారు. పెండ్యాల సంగీత దర్శకత్వంలో ఎక్కువ హిట్ సాంగ్స్ పాడారు. వాటిలో క్లిష్టమైన అతి కష్టమైన గీతాలూ ఉన్నాయి. మల్లాది వారు నామకరణం చేసిన విజయానంద చంద్రిక రాగంలో ఓ అద్భుతమైన గీతాన్ని ఘంటసాలతో ఆలపింపచేశారు. రసికరాజ తగువారము కామా…అంటూ సాగే ఆ పాటను …

సంగీతానికి సొబగులద్దిన ఖ్యాతి ఆయనది !

Bharadwaja Rangavajhala …………………………. ఘంటసాల… ఈ పేరు వినగానే తెలుగువారి మనసు ఉప్పొంగుతుంది.ఆ కంఠం మూగబోయి ఐదు దశాబ్దాలైనా…ఇప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆ సమ్మోహనం నుంచి బైటకు రాలేని పరిస్ధితి. ఎప్ప‌టికీ రాలేక‌పోవ‌చ్చు.కృష్ణాజిల్లా చౌటపల్లి గ్రామంలో వందేళ్ల క్రితం పుట్టిన ఘంటసాల చిన్నతనంలోనే భజనగీతాలు పాడుతూ సంగీత ప్రపంచంలోకి కాలుపెట్టారు. ఆ త‌ర్వాత విజయనగరం …

చరణ్ సారధ్యంలో మళ్ళీ ప్రారంభం!

Starting Again ……………………… ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” కార్యక్రమం మళ్ళీ ప్రారంభమైంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసార మవుతుంది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌, గాయని సునీత, గాయకుడు విజయ్‌ …

ఆయన మాటంటే మాటే !

friendly apporach ……………………………… కాంగ్రెస్ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య నిబద్ధత గల రాజకీయవేత్త. ఆయన మాట ఇస్తే తప్పే రకం కాదు. తొందరగా ఎవరికి మాట కూడా ఇవ్వరు. అలాగే ఏదైనా చేస్తానని చెబితే అది చేసి తీరే వారు.ఈ విషయంలో కూడా ఆయన ఆచితూచి వ్యవహరించేవారు. కొంత మందికి వారు కోరిన పనులు చేసి …

కొత్త ఫ్రంట్ లో కాంగ్రెస్ ఉండదా ?

Govardhan Gande …………………………….. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కి వ్యతిరేకంగా మరో కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు చేసే దిశగా తృణమూల్ అధినేత మమతా బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో పాటు మహారాష్ట్ర శివసేన నేతలను కూడా మమతా కలిశారు.పూర్తి విషయాలు బయటకు రాకపోయినా తెర వెనుక మంతనాలు సాగుతున్నాయి. …

ప్రతీకారేచ్ఛతో రగులుతున్నతాలిబన్లు !

Talibans……………………………………….. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ దళాలు మాజీ పోలీసు,ఇంటెలిజెన్స్,సైనిక అధికారులను టార్గెట్ చేస్తున్నాయి. వారి ఆచూకీ కనుగొని అంతమొందిస్తున్నాయి. కొందరిని రహస్య నిర్బంధంలో ఉంచుతున్నాయి. గతంలో తమను హింసించారని .. ఇబ్బందులు పెట్టారని అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు 2021 ఆగస్టు 15న దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి నాలుగు ప్రావిన్సులలో 100 మందికి పైగా …

వేస్ట్ పేపర్ సామ్రాట్ !!

Topudu bandi Sadiq …………………….. Believed in hardship………………………… అతడు అదృష్టాన్ని నమ్ముకోలేదు.అడ్డదారులు తొక్కలేదు. తన రెక్కల కష్టాన్నే నమ్ముకున్నాడు. ఆత్మ విశ్వాసాన్నే పెట్టుబడిగా పెట్టాడు.పల్లె నుంచి పొట్టచేతపట్టుకొని,కాలే కడుపుతో, ఖాళీ జేబుతో పట్నానికి వచ్చాడు.పాతికెళ్లలో కోట్లకు పడగెత్తాడు.ఇది కోట్లమందికి స్ఫూర్తినిచ్చే మంగినిపల్లి యాదగిరి కథ. మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన …

ఎవరీ డాలర్ శేషాద్రి ?

A celebrity that even VIPs recognize……………………………….. డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. 43 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా తిరుమల శ్రీవారి సేవలో తరించారు. శేషాద్రి అంటే ఎవరికి తెలీదు. డాలర్ శేషాద్రిగా ఆయన పాపులర్ అయ్యారు. అసలు డాలర్ శేషాద్రికి ఆ పేరెలా వచ్చింది అంటే … నుదుట నామాలు ధరించి …

ఎన్టీఆర్ కల నెరవేర్చిన కాంగ్రెస్ సర్కార్ !

హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు. ఈ డ్రీమ్ …
error: Content is protected !!