కాంగ్రెస్ నాయకుడు, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మళ్ళీ మొదలైనాయి. భవిష్యత్ లో సచిన్ తమ పార్టీలో చేరవచ్చంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు , రాజస్థాన్ చీఫ్ అబ్దుల్ కుట్టి తాజాగా సంకేతాలు ఇచ్చారు. సచిన్ పైలట్ మంచి నాయకుడు అని .. ఆయన బీజేపీలో చేరతారని తాను అనుకుంటున్నట్టు …
August 9, 2021
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పోస్టర్లు కేరళలో వెలిశాయి. మమతా దేశానికి నాయకత్వం వహించాలని కోరుతూ ఈ పోస్టర్లు కనిపించడం విశేషం. ‘దీదీని పిలవండి .. భారతదేశాన్ని కాపాడండి,చలో ఢిల్లీ ‘ అనే నినాదంతో ఈ పోస్టర్లు వెలిసాయి. కరడు కట్టిన కమ్యూనిస్టులున్న కేరళ లో దీదీ పోస్టర్లు కనిపించడం విచిత్రమే. కొద్దీ రోజుల క్రితం ఇలాంటి పోస్టర్లే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో …
August 8, 2021
కర్ణాటక రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని అవకాశం శివమొగ్గ జిల్లాకు దక్కింది. శివ మొగ్గ నుంచి నలుగురు నాయకులు ముఖ్యమంత్రులయ్యారు.యడియూరప్ప అయితే ఏకంగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం విశేషం. ఆయనతో పాటు కడిదాల్ మంజప్ప,ఎస్. బంగారప్ప, జె.హెచ్ పటేల్ సీఎం లుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు.తమాషా ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరూ కూడా పూర్తికాలం …
August 7, 2021
ఆమె ఏడాది సంపాదన 10 కోట్లు. అన్నీ వదిలేసి జైన సన్యాసిని గా మారిపోయింది. ఆమె పేరు నిషా కపాషి. అమెరికాలో ఫ్యాషన్ డిజైనర్ గా మంచి పేరు సంపాదించింది. అంతకుముందు ఇటలీ లో కొన్నాళ్ళు చదువుకుని ఉద్యోగం కూడా చేసింది. తర్వాత అమెరికా చేరుకుంది.అక్కడ ఆమె చూడంది,అనుభవించనిది ఏదీ లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడిపింది. …
August 7, 2021
రమణ కొంటికర్ల …………………………………………………….. ఎంత వివాదమైతే… అంత ప్రచారం. ఇవాళ్టి ప్రమోషన్ మోటో ఇది. అందుకు సెంటిమెంటల్ గా ప్రజలకు ఎంత బాగా కనెక్టైన అంశాలనెంచుకుంటే… అంత వివాదం… అంతకంతకూ ప్రచారం. ఇప్పుడీ ముచ్చటకు కారణం… ‘దిగు దిగు దిగు నాగ’ అనే భక్తి భజనకు… శృంగారాన్ని ఒలకింపజేసే సినీ పేరడీ ఐటమ్ సాంగ్ సృష్టి. …
August 7, 2021
అగ్రగామి బ్యాంక్ ఎస్ బీ ఐ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికానికి గాను స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 55. 25 శాతం వృద్ధితో రూ. 6504 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర …
August 6, 2021
Nirmal Akkaraju ………………………………….. ఎఱ్ఱ చందనం ప్రపంచంలోనే అరుదైన చెట్టు. బడా స్మగ్లర్లు ఆ చెట్లను తెగనరికి విదేశాలకు అక్రమ రవాణా చేస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు. తెర వెనుక వారుండి కూలీలచేత చెట్లు నరికిస్తుంటారు. ఇదొక పెద్ద ఇండస్ట్రీ స్థాయికి ఎదిగింది. చెట్లు నరకడం నుంచి .. ఆ దుంగలను ఎలా రవాణా చేయాలో కూలీలకు …
August 6, 2021
Population is decreasing ................... ఆ నగరానికి చాలా ప్రత్యేకతలున్నాయి.అక్కడ కార్లు ఉండవు. పబ్లిక్ రవాణాకు నీటి ఆధారిత బస్సులు , ప్రయివేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. కార్లు వాడకపోవడం శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా గత 50 సంవత్సరాలలో జనాభా 1,20,000 నుంచి 60 వేలకు పడిపోయింది. 2030 నాటికి ఈ నగరం దెయ్యాల …
August 5, 2021
Tamil inscription of the Kakatiyas!………………………………….. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి లో కాకతీయ ప్రతాప రుద్రుడు వేయించిన తమిళ శాసనం బయట పడింది. ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో .. పురావస్తు పరిశోధకులు ఈమని శివ నాగిరెడ్డి ఈ శాసనాన్ని పరిశీలించారు. మోటుపల్లి లోని కోదండ రామాలయాన్ని సందర్శించిన శివనాగిరెడ్డి …
August 4, 2021
error: Content is protected !!