తెలంగాణా లో ఆదిమానవుడి ఆనవాళ్లు !

అయిదులక్షల ఏళ్ళక్రితం ఆదిమానవులు చెట్లపైన .. గుట్టలపై ఉండే రాతిగుహల్లో నివసించేవారు.  ప్రకృతిలో లభించిన పండ్లు ఫలాలు తినే వారు.లేదంటే నదుల్లో చేపలు పట్టుకుని లేదా జంతువులను వేటాడి వాటి మాంసం తినేవారు. తెలంగాణలో ఆది మానవుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. ఈ దక్కను పీఠభూమిలో తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన …

అక్కడ సొంత ఇళ్లలోనే పడుపు వృత్తి!!

దేశం లోని వేరే రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో సొంత ఇంట్లోనే పడుపువృత్తి నిర్వహించేవారి సంఖ్య ఎక్కువగా ఉందని సెక్స్‌ వర్కర్లపై అధ్యాయనం చేసిన కమిటీ ఆ మధ్య వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని సెక్స్‌వర్కర్ల జీవన విధానం పై అధ్యయనం చేయడానికి జయమాల అధ్యక్షతన కర్ణాటక సర్కార్ ఒక ప్రత్యేక కమిటీని  ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాది …

మంచు వర్గానికి ప్రకాశ్ రాజ్ వార్నింగ్ !

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ వర్గం .. మంచు విష్ణు వర్గం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో నటుడు ప్రకాశ్ రాజ్ మంచు విష్ణు పై మండి పడ్డారు.  ‘నేను తెలుగువాడిని కాదు. ఒప్పుకుంటా . కర్ణాటకలో పుట్టాను. తమిళ .. తెలుగు భాషలలో నటుడిగా …

బద్వేల్ లో వైసీపీ ని ఢీకొనేదవరో ??

ఏపీ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. వైసీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే బద్వేలు ఉప ఎన్నిక రావడంతో వాతావరణం హాట్ హాట్ గా మారే సూచనలున్నాయి. ఈసారి బరిలోకి జనసేన కూడా దిగే అవకాశాలు ఉన్నాయి.  వైసీపీ .. టీడీపీ అభ్యర్థులు ఇప్పటికే ఖరారు కాగా ఇతరుల సంగతి తేలలేదు. …

ఆ స్టోన్ మ్యాన్ మిస్టరీ ఏమిటీ ?

స్టోన్ మ్యాన్ ఎవరో కనుక్కోవడం కోల్ కత్తా పోలీసులకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. గత మూడు నెలలకాలంలో ఈ స్టోన్ మ్యాన్  దాడులు పెరిగిపోయాయి. కోల్ కత్తా నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నిద్రించే వారు స్టోన్ మ్యాన్ బారిన‌పడి గాయాల పాలవుతున్నారు. కొందరు చనిపోతున్నారు. ఇంతకీ స్టోన్ మ్యాన్ ఎవరు? ఎలా ఉంటాడు …

 లౌక్యం చూపిన షర్మిల !

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో తెలంగాణ వైస్సార్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిల చాలా తెలివిగా జవాబులు చెప్పారు. ఆర్కే కొన్ని ప్రశ్నలు నేరుగాను .. మరికొన్ని డొంక తిరుగుడు గా వేసినప్పటికీ షర్మిల ఎంత వరకు చెప్పాలో అంతవరకే జవాబులు చెప్పారు. మొత్తం ఇంటర్వ్యూ చూస్తే షర్మిల బాగా ప్రిపేర్ అయివచ్చిందా అనిపిస్తుంది. …

తెలుగు సినిమాలపై షేక్స్ పియర్ ప్రభావం !

Bharadwaja Rangavajhala …………………………………. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబంధ బాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది. ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు …

ఒక ముద్దాయి ఆవేదన !

కోర్టులో ముద్దాయి నిలబడి ఉన్నాడు. అప్పటికే అనేక సంవత్సరాలనుండి విచారణ జరుగుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు వాదనలు ముగిసి తీర్పు చెప్పే రోజు వచ్చింది.అప్పటికే పది మంది మారి పదకొండో పి.పి. గారు, పోలీసులు కోర్టు హాలులో కూర్చుని ఉన్నారు. ఇంతలో జడ్జి గారు వచ్చే సూచనగా “సైలెన్స్ ” అని అరిచాడు …

హుస్సేన్ సాబ్ మనకిచ్చిందేంటి…మనం చూసేదేంటి?(2)

Taadi Prakash……………………………………………….. క్రానికల్ నుంచి వచ్చిన ఏ సబెడిటరో చూసి ఆఫీసుకెళ్లి హుస్సేన్ ఉన్నాడని చెప్పగానే ఫోటోగ్రాఫర్లు తయారు. మర్నాడు మొదటి పేజీలో పెద్ద ఫోటో. అలా వాళ్లెన్నిసార్లు వేశారో లెక్కలేదు.అలా ఒకరోజు ఫోటో చూసి “గురూ హుస్సేన్ కమ్స్ టు టౌన్” అని అందరికీ వూదాను. వెళ్దామా అన్నారు. వెళ్దాం అనుకున్నాం.మాలాగే పలువురు ముక్కూమొహం …
error: Content is protected !!