మోహన్ కార్టూన్ కబుర్లకి 28 ఏళ్ళు!

Taadi Prakash …………….   కార్టూనిస్టుగా అందరికీ తెలిసిన మోహన్.. కథలకి ఇలస్త్రేషన్లు, కవిత్వాలకి బొమ్మలూ, నవలలకి కవర్ పేజీలు, వామపక్ష, విప్లవ పోస్టర్లు, సభలకి Backdrop లూ, మహిళ, దళిత, బడుగు బలహీన, అస్తిత్వ ఉద్యమ పోస్టర్లూ, ప్రముఖుల పోర్ట్రేయిట్లు, కేరికేచర్లు, పార్టీల ఎలక్షన్ కాంపెయిన్ బొమ్మలు, ఇంకా కేలండర్లూ, బ్రోషర్లూ, ఫోల్డర్లు, లోగోలు, కరపత్రాలూ …

ఇదీ … ఈ జగదాంబ థియేటర్ చరిత్ర !

మంగు రాజగోపాల్   …………   విశాఖపట్నంలోని జగదంబ సెవెంటీ ఎంఎం థియేటర్ కి యాభై ఏళ్లు పూర్తయ్యాయని తెలియగానే ఆ థియేటర్ తో నా జ్ఞాపకాలు రింగులు రింగులుగా కళ్ళ ముందు కదిలాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ మీతో పంచుకోవాలని ఇది మొదలుపెట్టాను. (వాడుకలో ‘జగదాంబ’ అనేస్తారు గానీ అసలు ఉచ్చారణ ‘జగదంబ’ కాబట్టి అలాగే రాస్తాను.) …

మూఢత్వం తో మొగ్గలను తుంచేశారు !!

సుదర్శన్ టి  ………..  అతీతశక్తులవల్ల ఎదో అద్భుతం జరుగుతుందని నమ్మిన వారు నిరక్షరాస్యులు మాత్రమే కారు చదువుకుని మంచి పొజిషన్లో ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.ఇందుకు ఉదాహరణగా మదనపల్లి లో జరిగిన దారుణ ఘటనను చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య చదివి మంచి ఉద్యోగాలు చేస్తున్నతల్లితండ్రులు ఎదిగిన తమ పిల్లలను కర్కశంగా ఎలా చంపారో అర్ధం కాని పరిస్థితి. …

ఆ ఎమ్మెల్యే సవాల్ పై జనసేనాని స్పందన ఏమిటో ?

‘‘ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ పోటీ చేస్తా. పోటీకి మీరు సిద్ధమా ?” అంటూ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు విసిరిన సవాల్  పై  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో ? అసలు ఈ సవాల్ ఆయన దృష్టికి వెళ్లిందో…  లేదో ? కానీ .. పవన్ కళ్యాణ్  స్పందించి సవాల్ కి …

తీర్పు ఎలా ఉంటుందో ? సర్వత్రా ఉత్కంఠ !

పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా ?  సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? జరపమంటే  ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుంది ? ఉద్యోగులు ముందుకొస్తారా ? అన్ని జవాబు లేని ప్రశ్నలే. సుప్రీం తీర్పు వచ్చేవరకు సస్పెన్సే. ఇవాళ మధ్యాహ్నం కానీ ప్రభుత్వం,ఉద్యోగులు వేసిన పిటీషనలపై విచారణ జరగదు. విచారణ జరిగి కోర్టు తీర్పు బయటకొచ్చేవరకూ  ఉత్కంఠ అనివార్యమే.కాగా నామినేషన్ల స్వీకరణకు …

ఊగిసలాట దిశగా మార్కెట్లు !

షేర్ల కొనుగోలు కు ఇది సరైన సమయం కాదు. ఈ సమయంలో షేర్లు కొనుగోలు చేస్తే రిస్కు ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగి లాభాలు స్వీకరిస్తున్నారు. మార్కెట్ చిన్నగా కరెక్షన్ దిశగా పయనిస్తోంది. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు మార్కెట్లు  ఊగిసలాడుతుంటాయి. గత రెండేళ్లలో ఒకసారి ఆర్ధిక మందగమనం … తర్వాత కరోనా మహమ్మారి దెబ్బతో ఆర్ధిక వ్యవస్థ కుదేలైంది. …

ఈ ఫోటో కారణంగానే బెంచ్ మారిందా ?

కరోనా నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను  నిలిపి వేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ చేసే బెంచ్‌ మారింది. తొలుత జస్టిస్ లావు నాగేశ్వరరావు ఉన్న త్రిసభ్య ధర్మాసనానికి ఈ కేసును కేటాయించారు. అయితే తాజాగా  పంచాయితీ కేసులను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలో …

కరుణానిధి పూర్వీకులు ఒంగోలు వారే !

తమిళ రాజకీయాలను అర్ధ శతాబ్దం పాటు శాసించిన  డీఎంకే పార్టీ అధినేత ముత్తువేల్ కరుణానిధి తెలుగువాడే.  ఇది నిజమే.  ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో తిరువారూర్ జిల్లాలోని తిరుక్కువళైలో పుట్టారు. ముత్తువేలు, అంజు దంపతులకు 1924 జూన్ 3న కరుణానిధి జన్మించారు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు దక్షిణా మూర్తి. ఆయన పద్నాలుగేళ్ళ వయసు నుంచి సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కరుణానిధి పుట్టకమునుపే  వారి …

‘ విక్రమ సింహా ‘ ఎందుకు ఆగిపోయిందో ?

Unfinished film……………………………………. నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన  జానపద చిత్రం  “విక్రమసింహా”  ఎందుకు ఆగిపోయిందో ? ఖచ్చితమైన సమాచారం ఎవరికి తెలీదు. వాస్తవాలు తెలిసిన దర్శకుడు కోడి రామకృష్ణ … నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి… ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి  ఇపుడు సజీవంగా లేరు. బాలకృష్ణ ఆ సినిమా గురించి బయట ఏమి మాట్లాడలేదు. 60 …
error: Content is protected !!