ఆ ఇద్దరి మధ్య మాటల్లేవా ?

No words…no greetings…………………………….. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ కుటుంబాల మధ్య ఆరు దశాబ్దాలు గా ఉన్న బంధం బీటలు వారింది. ప్రస్తుతం ఆ కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయి బచ్చన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సమయంలో గాంధీ, బచ్చన్ కుటుంబాలమధ్య …

తెలుగు సినిమాల్లో నటించని తెలంగాణా హీరో !

తెలుగు సినిమాల్లో నటించని తెలంగాణ హీరో పైడి జయరాజ్ బాలీవుడ్ తొలి తరం హీరో అంటే ఆశ్చర్యపోతారు. మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమ కి వెళ్లి సంచలన విజయాలు సాధించిన ఖ్యాతి ఆయనది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లాకు చెందిన జయరాజ్ భారత కోకిల సరోజినీనాయుడు భర్త గోవిందరాజులు నాయుడు కి మేనల్లుడు అవుతారు. చిన్న …

ఓంకారేశ్వరుడిని దర్శించారా ?

దేశం లోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాలలో జ్యోతి రూపంలో శివుడు లింగాలలో వెలుగొందుతుంటారని భక్తుల నమ్మకం. వాటిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఉన్నది. మామూలుగా అన్ని …

ఆ “అడవి ” కథ తెలుసా ??

Dangerous Forest ………………………………….. దూరం నుంచి చూస్తే పచ్చటి చెట్ల తో ఆ అడవి అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్లి చూస్తే మటుకు భయం పుట్టేలా అక్కడ చెట్లకు శవాలు వేలాడుతూ కనిపిస్తుంటాయి. జంతువులు పీక్కు తినగా మిగిలిన కళేబరాలను చూడగానే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అక్కడ చెట్లకున్న ఉరి తాళ్లు గాలికి ఊగుతూ ఉంటాయి.  కొంచెం …

డేరింగ్ మూవీ … డేర్సు ఉజాల !

పూదోట శౌరీలు ……………………………………  డేర్సు ఉజాల…..  ఆస్కార్ అవార్డ్ పొందిన ఈ సినిమా జూలై 1975 లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసావా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మనిషికి,ప్రకృతికి మధ్య వుండే సంబంధాన్ని ఎంతో అద్భుతంగా చిత్రించిన సినిమా ఇది.. ఇక కత విషయాని కోస్తే, …

ఎవరీ గ్లోరియా? ‘పద్మశ్రీ’ ఆమెకు ఎలా వచ్చింది ?

రమణ కొంటికర్ల  ………………………………….. సనాతన భారతదేశ సంప్రదాయల మీద భారతీయుల్లో భిన్న విశ్వాసాలుండవచ్చుగాక… ప్రపంచం మొత్తమ్మీద అలాంటి భిన్నాభిప్రాయాలు వినిపించుగాక…! అలాంటి భిన్న విశ్వాసాల సారమే… సమైక్య భారతమని మనం మురిసిపోవచ్చుగాక..! ఆధ్యాత్మిక మూలాలైనటువంటి నాటి వేదాలు, వేదాంత సారాన్ని అమితంగా నమ్మేవారొకవైపు… ఉట్టి చట్టుబండలని కొట్టిపారేసే నాస్తిక లోకమొక వైపు కనిపించవచ్చుగాక. కానీ భారతదేశం …

ఇంద్రజాలికుడు సమీర్ మండల్ !

Taadi Prakash ………………………………….. Water colour wonder of India————————— నీటి రంగుల విన్యాసంలో మనల్ని విస్మయ పరచగల కళాకారుడు సమీర్ మండల్. పశ్చిమ బెంగాల్ కి చెందిన వాడు. 1952 మార్చి మార్చి 13న ఉత్తర 24 పరగణాల్లో జన్మించాడు. ముంబై లోని గోరేగావు వెస్ట్ లో ఆయన స్టూడియో. 1980లో మధుమితని వివాహం …

ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన బాణాన్ని!

ఖమ్మం సంకల్ప సభలో వైఎస్ షర్మిల ప్రసంగం సూటిగా, సుత్తి లేకుండా జనాలను ఆకట్టుకునేలా సాగింది. చెప్పదల్చిన విషయాన్నీ షర్మిల స్పష్టంగా .. అర్ధమయ్యేలా,ఆవేశపడకుండా జనంలోకి తీసుకెళ్లారు.తెరాస అధినేత,సీఎం కేసీఆర్ ను  టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మర్యాద పూర్వకంగా  కేసీఆర్ గారు అంటూనే ఆయన ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. హామీల అమలులో కేసీఆర్ …

షర్మిల సంకల్పం నెరవేరేనా ?

మహిళలు పార్టీ పెట్టి నడపడం లేదా పార్టీకి వారసులుగా వచ్చి ఆ పార్టీని ముందుకు నడిపించడం అంత సులభమైన విషయం కాదు. మన దేశంలో ఇందిరా గాంధీ , సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ , జయలలిత వంటి నేతలు అలాంటి సాహస యత్నం చేసి సక్సెస్ అయ్యారు. వీరిలో మమతా బెనర్జీ ఒక్కరే సొంతంగా పార్టీ పెట్టగా మిగిలిన …
error: Content is protected !!