డైమండ్ ఇండస్ట్రీ దూసుకుపోనుందా ?

A boost to the economy.............................. వజ్రాలు, రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలు, ఆభరణాలలో 75% కంటే ఎక్కువగా విదేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది, ఈ ఎగుమతులు విదేశీ మారక ద్రవ్యం పెరుగుదలకు దోహద పడుతున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో …

ఇక దూసుకుపోనున్న మానవ రహిత విమానాలు !

Unmanned aerial vehicle…………………………………… మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్‌స్ట్రేటర్‌ను  కర్ణాటక లోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. మానవ రహిత గగనతల వాహనానికి ప్రోగ్రాం సెట్ చేసి వదిలితే …

రోదసీలో చైనా కొత్త ప్రయోగం !

New experiment…………………………………….. రోదసిలో చైనా సౌరశక్తి విద్యుత్ ప్లాంటు ను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. 2028కల్లా ఈ పాజెక్టు ను సిద్ధం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కొన్ని దేశాలు ఇదే ప్రయత్నం లో ఉన్నప్పటికీ .. వాటి కంటే ముందుగా చైనా రోదసి రంగంలో దూసుకెళ్తున్నది. Xidian విశ్వవిద్యాలయానికి చెందిన డువాన్ బావోయన్ నేతృత్వంలోని …

సంక్షోభాలు ఆ పార్టీకి కొత్తేమి కాదు !

Shiv Sena Crisis శివసేన సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు.సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను  ఉక్కిరిబిక్కిరి చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపినట్లు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఆ ఇద్దరూ గుజరాత్‌లోని వడోదరలో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరోనా …

ఠాక్రే కి షాక్ .. రెబెల్ క్యాంప్ లోకి ఎంపీలు కూడా ?

Maha Political Crisis………………………    శివసేన పార్టీ మొత్తాన్ని ఏక్ నాథ్ షిండే తన గుప్పెట్లోకి లాగేసుకునే సూచనలు కనబడుతున్నాయి. పార్టీ ఎంపీలు కూడా ఏక్ నాథ్ కి మద్దతు పలుకుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి కార్పొరేటర్లను కూడా వదలడం లేదని అంటున్నారు. నిజంగా అదే జరిగితే … అది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ …

విడాకుల బాటలో మరో సంపన్న జంట!

Wealthy couple…………………………………………….. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు, దిగ్గజ సెర్చ్‌ఇంజిన్‌ గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్‌ , ఆయన భార్య నికోల్‌ షనాహన్‌లు విడాకులు తీసుకుబోతున్నారు.ఇందుకోసం సెర్జీ బ్రిన్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.గత మూడేళ్లలో ప్రపంచ కుబేరుల్లో విడాకులకు సిద్ధపడిన మూడో జంట వీరే. సెర్జీ బ్రిన్‌ (49), నికోల్‌ షనాహన్‌ (37)లు …

‘మహా’ సర్కార్ ను షేక్ చేసిన ఏక్ నాథ్ షిండే !

Eknath shinde ……………………………………. ఏక్‌నాథ్ షిండే…. ఇపుడు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నది  ఈయనే. మహారాష్ట్రలో  తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెర వెనుక బీజం వేసింది ఈ ఏక్‌నాథ్ షిండే నే. శివసేన అగ్రనేతల్లో ఒకరైన షిండే ప్రస్తుత మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని …

సంఘటితమై సత్తా చాటారు!

రమణ కొంటికర్ల…………………………………………….  సంఘటిత శక్తికెంత ఎంత శక్తి ఉంటుందో నిరూపించారు ఆ విద్యార్థులు. అచేతనంగా తయారై… ఎవరేమన్నా… ఏం చేసినా… కనీస హక్కులను కాలరాసినా కనీసం గళమెత్తి మాట్లాడే నిరసన హక్కూ ఓటుందని మర్చిన జనానికి ఓ చైతన్య సూచికయ్యారు ఆ విద్యార్థులు. ఒక దశలో ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మద్దతు పలికేవారికి తెగేదాకా లాగుతున్నారనిపించినా… ససేమిరా …

గిన్నిస్ కెక్కిన బుడత !

Record…………………………….. ఐదేళ్ల వయసులో ఒక పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిందో బ్రిటిష్ చిన్నారి. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఆ బాలిక పేరు బెల్లా జె డార్క్. పుస్తకంలోని బొమ్మలు సైతం ఆ చిన్నారే గీసింది. ‘ద లాస్ట్ క్యాట్’ పుస్తకం పబ్లిష్ అయిన 31 …
error: Content is protected !!