పామాయిల్ కష్టాలకు కారణం అదేనా ?

ఇండోనేషియా చేపట్టిన పామ్‌బేస్‌డ్‌ బయో డీజిల్ ప్రాజెక్టు మూలంగా ఇండియా లో పామ్ ఆయిల్ కి కొరత ఏర్పడింది. ఇండోనేషియా ప్రభుత్వం పామాయిల్‌ను బయోడీజిల్‌గా వాడాలని 2020లో నిర్ణయించింది. దీని ప్రకారం 30శాతం పామాయిల్‌ను కలిపిన డీజిల్‌ను విక్రయిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడానికే అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు.  దీంతో ఇండోనేషియాలో వినియోగించే 17.1 మిలియన్‌ …

అధికారంపై ఆసక్తి లేదు !!

చాలామంది రాజకీయ నాయకుల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ పలు విషయాలపై స్పందించారు.  రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే. “అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే  ఎక్కువ దృష్టి …

మానవకాంతలతో ఏలియన్స్ రొమాన్స్! నిజమేనా ?

గ్రహాంతరవాసులు ఉరఫ్ ఏలియన్స్ నిజంగా ఉన్నారా ?  ఫ్లయింగ్‌ సాసర్ల లాంటి ఏలియన్‌ స్పేస్‌షిప్ లు కూడా ఉన్నాయా ? ఏలియన్స్ మానవకాంత లతో శృంగారం చేస్తున్నారా ? ఫలితంగా ఒక మహిళ గర్భం దాల్చిందా ? ఈ ప్రశ్నలన్నింటికీ  సమాధానం అవుననే చెప్పుకోవాలి. ఈ అంశాలపై అమెరికా డిఫెన్స్ ఏజెన్సీ కూడా కళ్ళు బైర్లు  కమ్మే రిపోర్ట్  కూడా ఇచ్చినట్టు వార్తలు …

రష్యా యుద్ధ నౌక ధ్వంసం !

ఉక్రెయిన్ రష్యాయుద్ధ నౌకను నెప్ట్యూన్ క్రూయిజ్ క్షిపణితో ధ్వంసం చేసింది.  ఒడెసా నగరాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు వరుసగా బాంబులు కురిపిస్తున్న యుద్ధనౌక ‘అడ్మిరల్ ఎస్సెన్’ను ద్వంసం చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రెండు మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు సమాచారం.   గత కొంత కాలంగా నల్లసముద్రంలో రష్యా నౌకలు మోహరించాయి. అదను చూసుకుని బాంబు …

పది కోట్ల సొమ్ము కోసమేనా ?

ఇదొక చిత్రమైన కేసు. ఈ ఫొటోలో కనిపించే వారిద్దరూ భార్యాభర్తలు. భార్య పేరు  నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. మంచి రచయిత్రి. రొమాన్స్ కథలు బాగా రాస్తుందని పేరు. ప్రస్తుతం ఆమె  తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసు లో నిందితురాలిగా ఇరుక్కున్నారు.. సుమారు నాలుగేళ్ళ విచారణ అనంతరం కోర్టు ఆమెకు జూన్ 14, 2022న జీవిత ఖైదు …

పలకర ప్రభు, తెలపరా!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని కరుణాకటాక్షములు ఎరుగని భక్తులు ఉండరు.తిరుమల తిరుపతి క్షేత్ర మహత్యం గురించి,శ్రీ వెంకటేశ్వరుని కృప గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు, స్వామి వారి మహిమలు మనము నిత్యం వింటూనే ఉంటాం. అంతటి గొప్ప దైవాన్ని స్మరిస్తూ అర్పించిన చిన్న స్వర నీరాజనం “పలకర ప్రభు తెలపరా”. అన్నమాచార్యుల వారి 32వేల …

అప్పట్లో దండియాత్ర ఓ సంచలనం !!

Vasireddy Venugopal ……………………………………….. దండి యాత్రకు 95 ఏళ్ళు నిండిన నేపథ్యంలో ప్రత్యేక కథనం…..   ఉప్పుపై  పన్ను ఈనాటిది కాదు  మనుగడకు ఉప్పు  తెలుగు నేలపై ఉప్పు పన్ను… అది కూడా దేవుడి కోసం!! ….. బహుశా ఐదువేల సంవత్సరాలుగా ఉప్పుపై పన్ను వుంది. రాజ్యాల మనుగడకు ఉప్పు పన్ను ఆదాయం కీలకంగా వుంటూ వచ్చింది. …

పుతిన్ ఎందుకు సైలెంట్ అయ్యారో ?

శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ? శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ …

జిల్లాల విభజన ఎవరి కోసం ?

కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచన  ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే. జిల్లాల ఏర్పాటు ను ఒక్కో సారి ప్రభుత్వమే తలపెడుతుంది. ఒక్కోసారి  స్థానిక డిమాండ్లను అనుసరించి ప్రభుత్వం చేపడుతుంది. ఏ విధంగా చేపట్టినా అభివృద్ధి  .. మెరుగైన పాలన అందించడం .. ప్రభుత్వ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని …
error: Content is protected !!