కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఇకపై కొన్ని ఫోన్ల లో వాట్సాప్ పనిచేయదు!

వాట్సాప్ ఇక పై అన్ని ఫోన్లలో పనిచేయదు . 2021 జనవరి 1నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. కొన్ని ఐఫోన్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వాట్సాప్‌ పనిచేయదని అంటున్నారు. కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం ఐఫోన్‌లో ఐవోఎస్‌ 9, ఆండ్రాయిడ్‌ ఫోన్లలో 4.0.3 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కన్నా ముందువి ఉంటే వాటిలో మాత్రం వాట్సాప్‌ …

త్వరలో రాజ్యసభకు జస్టిస్ చలమేశ్వర్ ?

త్వరలో పెద్దల సభకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను పంపే యోచన లో ఏపీ సీఎం జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాజ్య సభకు మేధావి వర్గానికి చెందిన వారినే పంపాలి. అయితే రాజకీయ పార్టీలు  ఎక్కువగా రాజకీయ నేతలనే ఎంపిక చేస్తుంటాయి.మేధావులను,రాజ్యాంగ నిపుణులను  పంపితే కీలకమైన బిల్లులు తదితర అంశాల్లో తమ వాదనలను వినిపిస్తారు. …

‘డ్రాగన్’ కు చెక్ చెప్పబోతున్నారా ?

చైనా దూకుడు కు చెక్ చెప్పేందుకు భారత్ సిద్ధమౌతున్నదా ? పరిస్థితి చూస్తుంటే అలాగే ఉందని అనిపిస్తుంది. పాకిస్తాన్‌, చైనా సరిహద్దుల్లో సైనికులకు 15 రోజుల యుద్ధానికి అవసరమైన మందుగుండు, ఆయుధాలు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు వెళ్లిన క్రమంలో ఈ సందేహాలు ఎవరికైనా వస్తాయి. దీనికి తోడు త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ మాటలు అలాగే …

‘ఎయిర్ ఇండియా’ ను టాటాలు కొనుగోలు చేస్తారా ?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా  ప్రభుత్వానికి గుదిబండగా మారింది.  పీకల్లోతు నష్టాల్లో ఇరుక్కుపోయిన సంస్థ ను అమ్ముదామంటే కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. సిబ్బందికి, పైలట్లకు వేతనాలు ,అలవెన్సులు ఇవ్వలేక సంస్థ నానా పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలోనే 2018 లోనే సిబ్బంది  సమ్మెకు దిగుతామని హెచ్చరికలు కూడా జారీ చేసారు. 2015 …

ఇంతకూ గ్రహాంతర వాసులు ఉన్నట్టా ? లేనట్టా ?

గ్రహాంతర వాసుల గురించి మీడియాలో వస్తోన్న కథనాలను నమ్మాలా ? వద్దా ? అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా ?లేరా ? ఈ మిస్టరీ ఏమిటి అనే అంశంపై కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే కొందరు శాస్త్రవేత్తలు చెప్పే విషయాలను బట్టి చూస్తే నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారనిపిస్తుంది. అంతుపట్టని రేడియో సిగ్నల్స్‌వ్యవహారం .. ఖగోళ మేధావి …

ఆ జర్నలిస్టును నిర్దాక్షిణ్యంగా ఉరి తీశారు !

పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ..రుహాల్లా జామ్. జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు.  ఇరాన్ ప్రభుత్వం  అతగాడిని నిర్దాక్షిణ్యంగా  ఉరి తీసింది. అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నది ప్రధాన అభియోగం.  అమద్‌ న్యూస్‌ పేరిట అతను ఒక న్యూస్ ఛానల్ ను స్థాపించారు . ఇరాన్ సుప్రీంకోర్టు ఈ ఏడాది (2020)జూన్ లో మరణశిక్ష విధించగా,దాన్ని అమలు చేశారు. 2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్‌లో ప్రభుత్వానికి …

ప్రణబ్ ‘ఆత్మకథ’లో “సోనియా” పై ఘాటు విమర్శలు !

కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ పై  దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ఆత్మకథలో ఘాటైన విమర్శలు చేసారు. ఇప్పటికే స్వపక్షంలోని నేతలు విమర్శలు చేస్తుంటే … తట్టుకోలేక వాటికి సమాధానం చెప్పలేక మల్లగుల్లాలు పడుతున్న సోనియా .. రాహుల్ గాంధీ లు ప్రణబ్ విమర్శలపై నోరెత్తలేని పరిస్థితిలో పడిపోయారు. దివంగత నేతపై విమర్శలు చేస్తే సబబుగా ఉండదు. అదొక కాంట్రవర్సీ గా మారే …

రైతు ఉద్యమం ఉదృతమవుతున్నదా ?

రైతులు ఎందుకు ఉద్యమిస్తున్నారు? ప్రభుత్వం మొండిగా ఎందుకున్నది?ఒకటి కాదు, రెండు కాదు 17 రోజులుగా ఉద్యమం సాగుతున్నది.మరింత ఉధృతమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది,అని ఆందోళన చేస్తున్న రైతుల వాదన. కాదు రైతుల వెనక స్వార్థ రాజకీయ శక్తులున్నాయి అని ప్రభుత్వ వాదన. రైతుల వెనక రాజకీయ శక్తులు ఉంటే ఉండవచ్చు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు …

ఎవరీ పూర్ణా మంగరాజు ?

సినిమా తీయడం గొప్పకాదు…దాన్ని రిలీజు చేసుకోవడంలోనే ఉంది మజా. తీసిన సినిమాకు గుర్తింపు రావాలన్నా…కాసులు రాలాలన్నా ముందు అది థియేటర్లలోకి వెళ్లాలి. ఇలా తయారైన సినిమాలను జనాల దగ్గరకు చేర్చే వాడు పంపిణీదారుడు. విచిత్రమేమిటంటే…ఎవరో తీసిన సినిమాకు గుర్తింపు తీసుకొచ్చే ఈ పంపిణీ దారుల ముఖాలుగానీ పేర్లుగానీ ప్రేక్షకులకే కాదు ప్రపంచానికే తెలియవు. కానీ సినిమాకు వారు …
error: Content is protected !!