కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

బాల్యంలో నీనా కు లైంగిక వేధింపులు !

Child Abuse ………………………………………….. బాల్యంలో లైంగిక వేధింపులను చాలామంది ఎదుర్కొని ఉంటారు. చిన్నతనంలో ఏది గుడ్ టచ్ … ఏది  బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు తెలీదు. కొంతమంది తెలిసినా బ్యాడ్ టచ్ చేసినవారిని అడ్డుకోలేరు. ఆ విషయాన్ని కూడా బయటికి చెప్పరు. తమలో తాము కుమిలి పోతుంటారు .. భయపడిపోతుంటారు. చెబితే పెద్దలు ఎలా …

ఆకలి గీతాల్లో..మన రాంక్ 101 !

Govardhan Gande………………………….. Poverty vs India …………………………………………… పాలక వ్యవస్థలు పౌరుల ఆకలి తీర్చాలి. ప్రజల అవసరాలను తెలుసుకోవాలి. వారి కనీస అవసరాల (కూడు,గుడ్డ నీడ)ను గుర్తించాలి.వారికి తగిన సదుపాయాలను సమకూర్చే ఆలోచనలు చేయాలి. అందుకు అనుగుణంగా విధానాలు రూపొందించాలి. బడ్జెట్లు కేటాయించాలి. ఎన్నికైన నాయకులు తాము ప్రజల కోసమే అని నిరూపించుకోవాలి. అది వారి …

జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకమో !

astrology vs political leaders ……………………………..  చాలామంది రాజకీయ వేత్తలు జ్యోతిష్యాన్ని నమ్ముతారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత కూడా ఆ కోవకు చెందినవారే. జయ జ్యోతిష్యం,సంఖ్యాశాస్త్రం,వాస్తు శాస్త్రాలను నమ్మే వారు. జ్యోతిష్యులతో మాట్లాడకుండా ..వారి సలహాలు తీసుకోకుండా మంచి ముహూర్తం నిర్ణయించ కుండా ఏ పని కూడా మొదలు పెట్టేవారు కాదు. జయలలిత ఏ …

ఒక మంత్రి 10 రోజుల తిండి ఖర్చు 4 లక్షలా ?

వారంతా వేల రూపాయలు భోజనం కోసం ఖర్చుచేశారు. అలా చేసినవారు మామూలు వ్యక్తులు కాదు. ప్రజాప్రతినిధులు. పోనీ అదంతా వారి సొంత సొమ్మా ? అంటే కానే కాదు. ప్రజలసొమ్ము.  మాములుగా అయితే ఒక మనిషికి  ఒక పూట భోజనం ఖర్చు ఎంత అవుతుంది? పాతిక రూపాయలతో మొదలు పెడితే భోజనం చేసే హోటల్ ను …

మావోయిస్టు పార్టీ పంథా సరైనదేనా ?(2)

sk.zakeer……………………………….. Need to rethink ………………………..రష్యన్ విప్లవం ప్రభావంతో వివిధ దేశాల్లో తొందరగా ఆధునీకరణలోకి వెళ్లాయి. పెట్టుబడిదారి దశలోకి వేగంగా ప్రయాణించేలా చేశాయి. ఎక్కడైతే ఆధునీకరణ పుంజుకుంటున్నదో,భూస్వామ్య వ్యవస్థలు పెట్టుబడిదారీ వర్గాలు రూపాంతరం చెందుతున్నాయో అక్కడ ప్రజా ఉద్యమాలు బలహీనపడుతున్నాయి. పీపుల్స్ వార్ కు నారుపోసిన  తెలంగాణలో,అలాగే ఉద్యమాలు ఉధృతంగా సాగిన నల్లమల ప్రాంతాల్లో పోరాటాలు …

మావోయిస్టు పార్టీ పంథా సరైనదేనా ? (1)

sk.zakeer..………………………………………  Need to rethink…………………. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు ) పంథా సరైనదేనా? భారత కాల మాన పరిస్థితులకు తగినట్టుగా ఆ పార్టీ తన పంథా మార్చుకోవలసిన అవసరం ఉన్నదా? అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీలో పొలిట్ బ్యూరోలో సభ్యుడిగా పని చేసిన ఆర్కే అనారోగ్యంతో మరణించడం ఒక విషాదం.”1947 ఆగస్టు …

ఆరోజున ప్రత్యేక మర్యాదలు వద్దన్నఆర్కే !

భండారు శ్రీనివాసరావు …………………………………………… ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని మలచుకున్న వ్యక్తుల విషయంలో సమాజం ప్రదర్శించే స్పందన విభిన్నంగా వుండడం కొత్తేమీ కాదు. అలాగే ఆర్కే అలియాస్ రామకృష్ణ కూడా మినహాయింపు కాదు. ఆర్కే …

ఆర్కే కి ఉద్యోగం ఇస్తానన్న ఎన్టీఆర్ !

మావోయిస్టు అగ్రనేత ఆర్కే గురించి సాక్షి దినపత్రిక చర్ల ప్రతినిధి ఆసక్తికరమైన కథనం అందించారు. తర్జని పాఠకుల కోసం ఆ కథనం సారాంశం. సాక్షి దినపత్రిక కథనం ప్రకారం మావోయిస్టు నేత ఆర్కే తండ్రి సచ్చిదానందరావు, దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావులు మంచి స్నేహితులు. గుంటూరు ఏసీ కళాశాలలో ఈ …

ఈ కనుప్రియ అగర్వాల్ ఎవరో తెలుసా ?

పై ఫొటోలో కనిపించే మహిళ పేరు కనుప్రియ అగర్వాల్ . భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఈమే. నాడు ఆమెకు పెట్టిన పేరు దుర్గ. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా దుర్గ మామూలు బాలికగానే పెరిగింది. కానీ తల్లి తండ్రులు మాత్రం కంగారు పడుతుండేవారు. అందరు పిల్లల మాదిరిగానే ఆడుతూ.. పాడుతూ పెరిగింది.  43 …
error: Content is protected !!