అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Taadi Prakash…………………… ‘ఆవారా హూఁ’… పాట ఈనాటికీ మనలోపల పలుకుతుంది. ‘మేరా జూతా హై జాపానీ’… మనతో కలిసి నడుస్తుంది. ‘రామయ్యా వస్తావయ్యా’ …అని రాగయుక్తంగా పిలుస్తుంది. అంతలోనే, ‘దోస్త్ దోస్త్ నా రహాఁ’… అంటూ గుండెల్ని పిండేస్తుంది. ‘జీనా యహాఁ, మర్నా యహాఁ’… అంటూ భుజమ్మీద చెయ్యేసి ఓదారుస్తుంది. అది రాజ్ కపూర్ (14 …
Paresh Turlapati…………………………. “ఏంది మామ? పొద్దున్నే జనాలు వీధుల్లో అలా లగెత్తుతున్నారు..?” “అదా ..ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ సినిమా రిలీజ్ గదా .. బుర్రిపాలెం బుల్లోడి సినిమా రిలీజ్ రోజే మొదటి ఆట చూడటం మా విజయవాడోళ్ళకి మొదటినించి అలవాటు ..నీకింకో సంగతి చెప్పనా ..!” “చెప్పు మామా” “తన సినిమా విడుదల …
India will get special recognition in the field of space……………… ‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న రెండవ భారతీయుడిగా ‘శుభాంశు శుక్లా’ చరిత్ర పుటల్లో నిలవనున్నారు. ఆక్సియం 4 మిషన్లో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా జూన్ 10 మంగళవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5గంటల 52 నిమిషాలకు ఫ్లోరిడాలోని నాసా …
A film made close to nature ………………………… అడవి ..పులి కథల నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అయితే వాటికి ఈ షేర్నీ కి చాలా తేడా ఉంది. సహజత్వానికి దగ్గరగా తీసిన సినిమా ఇది. అడవి ని ఆనుకుని ఉన్న గ్రామ ప్రజలు పులి భయంతో వణికిపోతుంటారు. అపుడపుడు ఆ ఆడ పులి అడవి సమీపంలో సంచరించే …
Paresh Turlapati …………… అదేంటో ఈ మళయాళం వాళ్ళు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు భలే తీస్తారు. వాళ్ళ సినిమాల్లో కథ కన్నా కథనం బాగుంటుంది.. చిన్న బొంగరం దొరికితే చాలు దానికి పెద్ద తాడు వేసి గిరగిరా తిప్పి వదులుతారు.. ‘తుడరుం’ అలాంటిదే .. కేవలం 28 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ‘తుడరుమ్’ …
Sai Vamshi ………………. పాతాళభైరవి’ సినిమా గుర్తుందా?(అసలు మర్చిపోతేకదా!) రాకుమారిని ప్రేమించిన తోటరాముడికి మహారాజు షరతు విధించాడు. సిరిసంపదలు తీసుకొస్తేనే రాకుమారితో పెళ్లి చేస్తానన్నాడు. సరే.. ఆ తర్వాత తోట రాముడు మాంత్రికుడి వద్ద కొలువు చేయడం, పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడం మనకు తెలిసిందే! ‘మిస్సమ్మ’ గుర్తుందా? అందులో కొలువున్నవారి మధ్య ప్రేమ. ఆ కొలువులు …
The biggest industrial disaster………………. భోపాల్ గ్యాస్ విషాద సంఘటన జరిగి 41 ఏళ్ళు అయింది. వేల మందిని బలిగొన్న ఈ ఘటన తాలూకు బాధితులకు సరైన న్యాయం జరగ లేదు. బాధితులకు పునరావాస కల్పన పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి.1984 డిసెంబరు 2వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. సుప్రీంకోర్టు …
Sai Vamshi ………………… అరె మల్లిగా.. కోరికలు తీరక సచ్చిపోయినోళ్లందరు దెయ్యాలైతరారా?’ అంటాడు ముత్తయ్య. ఆ ప్రశ్నలో అమాయకత్వం ఉంది. ఆలోచన ఉంది. తన కోరిక తీరుతుందో, లేదోనన్న భయం ఉంది. అంతకుమించిన బాధ ఉంది. నిజమే మరి. ఎక్కడో మారుమూల పల్లెలో 60 ఏళ్ల వయసులో అస్తూబిస్తూ అంటూ తిరిగే ఆయనకు పుట్టిన కోరిక …
An indelible mark on China………………. చైనా సైనిక దళాలు బీజింగ్ నగరం మధ్యలో ఉన్న టియానన్మెన్ స్క్వేర్ దగ్గర వేలాది మంది ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులను హతమార్చాయి. చైనా ప్రభుత్వం చేసిన దారుణమైన ఈ దాడి ప్రజాస్వామ్య దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. సరిగ్గా ముప్పయి ఆరేళ్ళ కిందట (1989 జూన్ 4 ) …
error: Content is protected !!