అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు చెబుతున్నారు. అక్టోబర్ లో ముందస్తు ప్రకటన చేసి … ఆపై రంగంలోకి దిగుతారని అంటున్నారు. పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం కొత్తేమి కాదు అంతకుముందు …
ప్రజల సొమ్మును వృధా చేయడంలో మననేతలు ముందుటారు . కర్ణాటక ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణస్వీకార మహోత్సవం 2018 మే 23న జరిగింది . ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆయన ప్రమాణస్వీకార ఖర్చులకు సంబంధించి ఓపత్రిక ఆసక్తికర కథనాన్ని తెరపైకి తెచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన అతిథులకు కుమారస్వామి ఘనంగా మర్యాదలు చేశారని, …
“ఆయన శైలి అనితర సాధ్యం ” స్టోరీ కి కొనసాగింపు. అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన.ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…మీరే చదవండి . తెలుస్తుంది .శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది… అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా …
ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ ఆన్ లైన్ పెయిడ్ సీరియల్ పేరిట ఓ కొత్త ప్రయోగానికి నాంది పలికారు.ఇప్పటివరకు మనం ఆన్ లైన్ పెయిడ్ సినిమాలు చూసాం. కానీ యండమూరి తీస్తోంది సీరియల్. దాని పేరు “నిశ్శబ్ద విస్ఫోటనం “. యండమూరి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ …. తీసుకున్న సబ్జెక్టు …
అర్బన్ నక్సల్ అనే పదం ఈ మధ్యకాలంలోనే వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారికి పాలకులు పెట్టిన పేరు అది . తొలిసారి గా ఈ పదం భీమా కోరేగావ్ కేసులో వినబడింది. వరవరరావు ,అరుణ్ ఫెరీరా, వెర్నన్ గోన్యాల్ తదితరుల అరెస్ట్ తో మావోయిస్టుల అర్బన్ నెట్వర్క్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టునేతలకు పౌరహక్కులనేతలు సహకరిస్తున్నారని ,వీరి ద్వారా విద్యార్థులను మావోయిస్టుల వైపు ఆకర్షిస్తున్నారని మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. …
శశికళ శపథం నెరేవేరేనా ? మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది. 2017 లో శశికళ కర్ణాటక జైలుకు వెళ్లే ముందు తన నెచ్చెలి జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించింది. ఆ సందర్భంగానే మూడు మార్లు చేతితో సమాధిపై చరిచి శపథం పూనింది. ఆ సమయంలో శశికళ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు ఆమె ముఖ కవళికలు చెప్పకనే చెప్పాయి . అందరూ టీవీల్లో కూడా చూసారు. మూడు మార్లు చేతితో సమాధిపై ఆలా చరిస్తే వారి ఆచారం ప్రకారం అది శపథం …
విజయమాల్యా వస్తారని జైలును ముస్తాబు చేసి ఏడాది దాటిపోయింది. ముంబై లోని అత్యంత ప్రాచీన ఆర్ధర్ రోడ్ జైలును ఆయన కోసం బూజు దులిపి ,శుభ్రం చేసి. కడిగి ముగ్గులేసి సిద్ధంగా ఉంచారు . కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ మాల్యా వస్తే కదా . ఎపుడొస్తారో కూడా ఎవరికి తెలీదు. ఛానల్స్ లో …
సాహసాలు చేయడంలో ఆయన దిట్ట. ఆయన పేరు పెమాఖండూ… అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలను కలవడానికి 24 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లారు. తవాంగ్ నుంచి 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుగుతాంగ్ చేరడానికి 11 గంటలు పాటు ఎత్తు, పల్లాల్లో నడిచారు. అలా కొండలు, కోనల్లో నడుచుకుంటూ వెళ్లడం సామాన్యమైన విషయం …
అవకాశం దొరికితే చాలామంది ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుని ఇంటర్వ్యూ చేయాలనుకుంటారు. ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే జర్నలిజం లో 30 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి ఆయనను కొన్ని ప్రశ్నలు అడగగలనని నమ్మకం. అయితే నాకు ఏ అనుభవం లేని రోజుల్లో నన్నే రామోజీరావు గారు ఓ 10 నిమిషాలు ఇంటర్వ్యూ …
error: Content is protected !!