అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Suicide forces……………………………………. హక్కానీ నెట్ వర్క్ … కాకలు తీరిన ఉగ్రవాద యువకులతో కూడిన పెద్ద సమూహం. తాలిబన్ల కు ఈ సంస్థ గుండెకాయ లాంటిది. గత రెండు దశాబ్దాలలో ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నోఘోరమైన .. దిగ్భ్రాంతికరమైన దాడులు చేసింది హక్కానీ నెట్వర్క్ కార్యకర్తలే. ఈ నెట్ వర్క్ కు నిధులు తాలిబన్లే సమకూరుస్తున్నారు. హక్కానీ సంస్థకు ఏటా …
Govardhan Gandeti………………………… పద్మవ్యూహంలో “భారతం” … తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన క్రమంలో ఇండియా స్థితి ఇది.మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడి మాదిరిగా ఇండియా నేటి స్థితిని పోల్చవచ్చును. టెర్రరిజాన్ని అణచివేస్తానని, పీచమణచివేస్తానని, మొత్తంగా నిర్మూలించి పారేస్తానని బీరాలు పలికి 20 ఏళ్ళు పాటు ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా తిష్టవేసిన సంగతి తెలిసిందే. …
Opposition to the Taliban………………………………………తాలిబన్లకు ఊహించని విధంగా వ్యతిరేకత ఎదురవుతోంది. కొన్ని జిల్లాల్లో తిరుగుబాటు దారులు వారిపై దాడులు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లను హతమార్చి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడు జిల్లాల్లో తాలిబన్లను నార్తరన్ ఫైటర్లు మట్టుబెట్టారు.ఆ జిల్లాలను తిరిగి తమ చేతుల్లోకి తీసుకున్నట్టు నార్తరన్ ఫైటర్లు ప్రకటించారు. …
తెలుగు సినిమా నిర్మాతలు ఎక్కువగా రీమేక్ చిత్రాలే చేస్తున్నారు. అందుకు కారణం తెలుగులో కథలు లేవని కాదు. రాసే వాళ్ళు లేరని కాదు. సాహసం చేయలేకనే అని చెప్పుకోవాలి. ప్రూవ్డ్ సబ్జెక్టు అయితే హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం.అందుకే రీమేక్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఆ ధోరణి కి భిన్నంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగు నవల ఆధారం గా …
Dreams Melted Away……………………………………………పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న నేను క్లాస్ కి అటెండ్ అవుదామని యూనివర్సిటీ కి వచ్చాను. అంతలోనే క్యాంపస్ హాస్టళ్ల లో ఉండే ఫ్రెండ్స్ అందరూ ఎదురు పడ్డారు. ఏమి జరిగిందని అడిగాను.’తాలిబన్లు కాబూల్కు వచ్చారు. పోలీసులు మమ్మల్ని ఖాళీ చేసి పొమ్మన్నారు. ఎక్కువ సేపు ఉంటే ఏదైనా జరగవచ్చని భయపడి వచ్చేసాం’ అన్నారు వాళ్ళు. …
భండారు శ్రీనివాసరావు ………………………………………. మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15 న జరిగిన మొదటి జెండా వందనం ఎర్రకోట బురుజుల నుంచి జరగలేదు. పండిట్ నెహ్రూ పదిహేనవ తేదీనే ఢిల్లీలోని ఇండియా గేటు సమీపంలోని ప్రిన్సెస్ పార్కులో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన వెంట ఆ నాటి భారత గవర్నర్ …
మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలోని సాత్పురా పర్వతాల్లో పాండవ గుహలు ఉన్నాయి. పాండవులు వనవాస సమయం లో ఈ గుహల్లో ఉన్నారని అంటారు. బ్రిటిష్ కాలంలో సెంట్రల్ ఇండియా ప్రావిన్స్ లో అధికారి గా చేసిన జేమ్స్ ఫార్సిథ్ ఈ గుహలను కనుగొన్నారు. జేమ్స్ ప్రకృతి ప్రేమికుడు కావడం తో కొండలు, కోనల్లో విహరించే వాడు. సాత్పురా …
Will they change…………………………………………షరియా చట్టాల ఆధారంగానే తమ పాలన ఉంటుందని తాలిబన్ నాయకులు చెబుతున్నారు. ఆఫ్గనిస్తాన్ ను ఎలా నడిపించాలనే అంశంపై ఇంకా నాయకత్వంలో చర్చలు జరుగుతున్నాయని తాలిబన్ సీనియర్ నేత వహీదుల్లా హష్మీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పద్దతిలో పాలన ఉండదని తేల్చి చెప్పారు. తాలిబన్ సుప్రీం లీడర్ …
Govardhan Gande……………………………………………. What is China’s strategy ?……………………….. తాలిబన్ సర్కారుకు చైనా మద్దతు ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి?ఇందులో వింత ఏమీ లేదు. ఇన్నాళ్లు ముసుగులో కొనసాగిన మద్దతును ఇప్పుడు చైనా ప్రభుత్వం బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించింది.ఓ చాందస మత వాద ప్రభుత్వానికి ఓ “కమ్యూనిస్టు”వ్యవస్థ అండగా నిలవడం ఆశ్చర్య …
error: Content is protected !!