అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ, వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
రమణ కొంటికర్ల… ……………………………. ఔ మల్ల.. అసైన్ భూములను కబ్జాకెట్టి … అటవీ భూముల్లో చెట్లు కొట్టేస్తే.. నేరం కాదా..? అలా అన్జెప్పి 20 ఏళ్లకు పైగా పార్టీకి సేవలందించాడని.. ఉద్యమంలో చురుకైన పాత్ర అన్జెప్పి… నేరమని తెలిసాక పదవిలో ఉంచడం అంతకంటే తప్పు కాదా..? అసలు అది నైతి’కథేనా’..? మరిన్నేళ్లదాకా ఆ భూముల కబ్జా …
మమతా బెనర్జీ దేశంలోనే ఒక అరుదైన నాయకురాలు. ఎవరికి బెదరని ధీరత్వం ఆమెది. ధైర్యంతో ఎవరినైనా ఎదిరించి .. నిలబడగల సత్తా ఆమెది. సంచలన విజయాలు ఎన్నో సాధించిన ఖ్యాతి ఆమెది. సొంత పార్టీ పెట్టి మూడు మార్లు ఘనవిజయం సాధించడం ఆంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా తాజా ఎన్నికల్లో దీదీ ని ఓడించడానికి …
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి మరోమారు ఓటమి పాలయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు నుంచే రంగంలోకి దిగి ప్రచారం చేపట్టినప్పటికీ జానారెడ్డి తెరాస అభ్యర్థి నోముల భగత్ చేతిలో 15,487 ఓట్ల తేడాతో ఓడిపోయారు. జీవిత చరమాంకంలో (74 సంవత్సరాల వయసులో ) జానారెడ్డి కి ఇది ఇదే …
ఏపీ సీఎం జగనన్న కు …….. మీ వీరాభిమాని ఆరుమళ్ల అప్పారావు నమస్కరించి రాయునది. ఇంటర్ , పదో తరగతి పరీక్షల నిర్వహణపై తమరు మొండిగా వ్యవహరిస్తున్న తీరుపై సోషల్ మీడియా లో మన వాళ్లే విమర్శలు చేస్తున్నారు. మీ అభిమానులుగా మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. ఏపీ లో సెకండ్ వేవ్ ఉదృతంగా ఉంది. రోజుకి 10 …
మంత్రి ఈటల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖను తప్పించడం తో ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించడం ఖాయమని తెరాస వర్గాలు అంటున్నాయి. కేవలం 24 గంటల్లో ఈటల పోర్టుఫోలియో లేని మంత్రిగా మిగిలిపోయారు. విచారణ పూర్తి కాకముందే ఈటల శాఖను సీఎం కేసీఆర్ పరిధిలోని శాఖలకు జతపరిచారు. అందుకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. ఈటల తో పాటు మరో …
తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. ఒక ముందస్తు వ్యూహం ప్రకారమే తనపై దుష్ప్రచారం చేశారని …కట్టుకథలు అల్లారని ఈటల చెబుతున్నారు. ఒక ఎకరం భూమి కూడా తన స్వాధీనంలో లేదని … అంతిమ విజయం ధర్మానిదే అని తనపై వచ్చిన ఆరోపణలకు ఆయన వివరణ ఇచ్చారు. “పౌల్ట్రీ కి ఎక్కువ …
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం లో గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు తెలుస్తోంది. నందిగ్రామ్ లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మమత కు అనుకూలంగా లేనట్టు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇండియా టీవీ పీపుల్స్ పల్స్ సర్వే అంచనాలు కూడా ఆ విధంగా ఉన్నాయి.దీదీ ఓటమికి అవకాశం ఉన్నట్టు …
ఇపుడు అందరి చూపు పశ్చిమ బెంగాల్ పైనే కేంద్రీకృతమైంది. బెంగాల్ లో బీజేపీ ని గెలిపించడానికి అమిత్ షా ప్రత్యేకంగా దృష్టిని పెట్టారు. కొంతకాలం అక్కడే ఉండి పార్టీ ని గెలిపించే ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ కూడా పలుమార్లు ర్యాలీలలో పాల్గొని ప్రసంగాలు చేసారు. ఎన్నికల సంఘం కూడా 8 విడతల పోలింగ్ పెట్టి ఎన్నికల ప్రక్రియను సుదీర్ఘంగా సాగదీసింది. …
ఆధునిక వైద్య విధానాల వెల్లువలో ప్రాచీన కాలపు ప్రకృతి వైద్య విధానాలెన్నో మరుగున పడుతూ వచ్చాయి. అయితే మందుల దుష్ప్రభావాల గురించి అవగాహన పెరిగే కొద్దీ మనిషి మళ్లీ ప్రాచీన చికిత్సల వైపు మొగ్గుచూపుతున్నాడు. పరిస్థితి సర్జరీదాకా వచ్చినప్పుడు ఆధునిక వైద్యాలు ఎలాగూ తప్పవు. కానీ, మిగతా పరిస్థితుల్లో ప్రకృతి వైద్య విధానాల ద్వారానే సమస్య …
error: Content is protected !!