అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
యాంటీ బీజేపీ భావజాలంతో పదునైన విమర్శలు చేసే సత్తా ఉన్న బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ కి కీలక పదవి ఇచ్చి, ఆయన సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో మూడో ఫ్రంట్ పై చర్చలకు కూడా …
Abdul Rajahussain……………………………………… చలం గారికి ఎంతో మంది రమణులు….కానీ,…’రమణుడు’ మాత్రం ఒక్కడే.అరుణా చలం చేరడానికి ముందు వరకు చలం గారి రాసక్రీడల్ని కథలు… కథలుగా చెప్పుకునేవారు. ఒక్క ‘స్త్రీ’ లో మాత్రమే తనకు ఆత్మానందం లభిస్తుందని ఆయన గట్టిగా నమ్మారు.వావివరుసల్ని కూడా పక్కనపెట్టి ఎందరితోనో శృంగారం నడిపారు. అయితే రమణాశ్రమం ..చేరాక మాత్రం చలంగారి జీవితంలో …
Bhandaru Srinivas Rao …………………………………… పొద్దున్నే ఫోన్ మోగింది.“పదిహేనేళ్లు పైగా అయింది మిమ్మల్ని కలిసి. ఇవ్వాళ నమస్తే తెలంగాణా పత్రికలో మీ ఫోటో, నెంబరు కనబడింది. ఉగ్గబట్టు కోలేక వెంటనే ఫోన్ చేస్తున్నా” అన్నాడు అవతల నుంచి లక్ష్మన్న. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి లక్ష్మన్నే …
సమతా మూర్తి రామానుజ స్వామిని కమర్షియల్ పరిథిలోకి తీసుకెళుతున్నారు. ఇకపై ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా టిక్కెట్ కొనాల్సిందే. ఈ ఆధ్యాత్మిక కేంద్రం కమర్షియల్ గా మారుతుందనే మాట చాలాకాలం నుంచి వినిపిస్తోంది. అదే ఇపుడు నిజమైంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం లో 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 …
Rise vs Rule ………………………………… హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ …
త్రిదండి చినజీయర్ స్వామి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గరం గరం గానే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు . సీఎం కేసీఆర్ను ఈ కార్యక్రమానికి రప్పించడానికి చినజీయర్ స్వామి.. మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావులు చేసిన ప్రయత్నలు ఫలించలేదు. ముచ్చింతల్ వైపు కన్నెత్తి …
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ ఇండియాపై గురి పెట్టినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేశంలో అల్లర్లు రేపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దావూద్ కుట్ర చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇందుకోసం దావూద్ ప్రత్యేకం గా ఒక దళాన్ని రిక్రూట్ చేసుకున్నారని జాతీయ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను …
ఎ..రజాహుస్సేన్………….. నాస్తికత్వం నుంచి అస్తికత్వం వైపుకు.. నిరీశ్వరవాదం నుంచి..ఈశ్వరోపాసన వరకు చలం గారి ప్రస్థానం సాగింది. చలం గారి భావాలు తరుచూ మారే రుతువులు కావడం విమర్శలకు దారితీసింది.ఆయన మొదటి నాస్తికుడు..ఆ తర్వాత అరుణాచల యాత్రతో అస్తిత్వం వైపుకు మొగ్గాడు. ఈశ్వరుడనే వాడే లేడన్న చలం గారు చివరకు ఈశ్వరోపాసకుడయ్యాడు.చలంగారి లోని ఈ ద్వైదీభావం ఈ మార్పు …
Bharadwaja Rangavajhala………………………………….. ఈనాడు సమాజ హితం అస్సలు పట్టించుకోలేదు అనే మాటను నేను అంగీకరించను అన్నారు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి.అలాగే రామోజీ వ్యాపార దృష్టి వల్లే ఈనాడు బతికింది … విలువలు అంటూ కూర్చున్న శివలెంక రాధాకృష్ణ లాంటి వాళ్లు పత్రిక మూసేసుకున్నారు.కనుక రామోజీకి వ్యాపార ఆలోచనలు ఉండడం తప్పని అన్లేం అన్నారు మూర్తిగారు. …
error: Content is protected !!