అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

అప్పట్లో దండియాత్ర ఓ సంచలనం !!

Vasireddy Venugopal ……………………………………….. దండి యాత్రకు 95 ఏళ్ళు నిండిన నేపథ్యంలో ప్రత్యేక కథనం…..   ఉప్పుపై  పన్ను ఈనాటిది కాదు  మనుగడకు ఉప్పు  తెలుగు నేలపై ఉప్పు పన్ను… అది కూడా దేవుడి కోసం!! ….. బహుశా ఐదువేల సంవత్సరాలుగా ఉప్పుపై పన్ను వుంది. రాజ్యాల మనుగడకు ఉప్పు పన్ను ఆదాయం కీలకంగా వుంటూ వచ్చింది. …

పుతిన్ ఎందుకు సైలెంట్ అయ్యారో ?

శాంతి చర్చలు ఇక జరగవా ? బలగాలను వెనక్కి మళ్లించిన పుతిన్ మౌనం గా ఎందుకున్నారు ? మరో వ్యూహం అమలు చేయబోతున్నారా ?అంత త్వరగా జవాబులు దొరికే ప్రశ్నలు కావివి. పుతిన్ ను యుద్ధనేరస్తుడని ఐరాస ప్రకటించింది. మరిప్పుడు ఏం జరుగుతుంది ? శాంతి చర్చలు జరిగి వారం దాటిపోయింది. రెండో దశలో పుతిన్ …

జిల్లాల విభజన ఎవరి కోసం ?

కొత్త జిల్లాల ఏర్పాటు వెనుక ఉన్న ఆలోచన  ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడమే. జిల్లాల ఏర్పాటు ను ఒక్కో సారి ప్రభుత్వమే తలపెడుతుంది. ఒక్కోసారి  స్థానిక డిమాండ్లను అనుసరించి ప్రభుత్వం చేపడుతుంది. ఏ విధంగా చేపట్టినా అభివృద్ధి  .. మెరుగైన పాలన అందించడం .. ప్రభుత్వ పధకాలను సమర్ధ వంతంగా అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుని …

“చక్రం” తిప్పడం లో చాకచక్యం !

రాజ్య సభలో బలం లేకపోయినా బీజేపీ ఎపుడూ కంగారు పడలేదు. చాకచక్యంతో చక్రం తిప్పిన ఉదాహరణలున్నాయి. బీజేపీ అందులో కాంగ్రెస్ ను మించిపోయింది.  2019లో  సహ చట్ట సవరణలకు ఉభయ సభల ఆమోదం లభించింది. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలపై ఎన్డీయే ఆధిక్యత సాధించింది. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా వైసీపీ , టీ ఆర్ ఎస్, బీజేడీ …

ఆట ఎలా ముగిస్తారో ?

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి కౌంట్ డౌన్ మొదలైంది. అవిశ్వాస తీర్మానం పై జరిగే ఓటింగ్ తో ఆయన భవిష్యత్ ఏమిటో తేలిపోనుంది. సొంత పార్టీలోనే ధిక్కార స్వరాన్ని ఎదుర్కొంటున్న ఇమ్రాన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని వాపోతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తే అలా మాట్లాడితే ఇక సామాన్యుల సంగతేమిటి అనే విమర్శలు కూడా …

చారిత్రిక ఆనవాళ్లుగా మోటుపల్లి ఆలయాలు !!

 Historical Monuments……………………………………….  ఒకనాడు చారిత్రక,ఆధ్యాత్మిక సంపద కు ఆలవాలమైన మోటుపల్లి ఆలయాలు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయి. మోటుపల్లిలో ఉన్న ఆలయాలకు కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ ఆలయాలు చాలా కాలం క్రితమే ధ్వంసమైనాయి. వీరభద్ర స్వామి ఆలయం లో ప్రస్తుతం మూల విరాట్టు విగ్రహం లేదు. విగ్రహానికి బదులుగా ఒక పెద్ద చిత్రపటం కనబడుతుంది. …

ఇక ఆయిల్ ధరలు తగ్గుముఖం పడతాయా ?

ట‌ర్కీలో ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రిగిన శాంతి చ‌ర్చ‌ల్లో కొంత పురోగ‌తి క‌నిపించ‌డంతో ముడి చ‌మురు ధ‌ర‌లు కాస్త తగ్గుముఖం పట్టాయి. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే ఆరు శాతం త‌గ్గి బ్యారెల్ ముడి చ‌మురు ధ‌ర 106 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. బ్రెంట్ ముడి చ‌మురు ఫ్యూచ‌ర్స్ ధ‌ర ఆరు శాతానికి పైగా త‌గ్గి సుమారు 106 డాల‌ర్ల‌కు చేరుకోగా, …

టార్గెట్ తెలంగాణయే !

తెలంగాణా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉత్సాహపడుతుంటే .. అదే సమయంలో జాతీయ పార్టీలు తెలంగాణా లో పట్టు బిగించాలని ఉవ్విళూరుతున్నాయి. వరుసగా తెలంగాణకు అమిత్ షా ,రాహుల్,కేజ్రీవాల్,ఆ తర్వాత మోడీ పర్యటనలకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి తెలంగాణ భూమి రణక్షేత్రం గా మారే సూచనలున్నాయి. ఇప్పటికే తెలంగాణాలో  బీజేపీ …

యాదాద్రి….ఒక ఇంటర్ నేషనల్ బ్రాండ్ !

Sheik Sadiq Ali………………………………. యాదాద్రి….ఒక ఇంటర్ నేషనల్ బ్రాండ్ ! అవును మనకొక అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రం కావాలి.ఆ లోటును తీర్చటానికి యాదాద్రి కావాలి.తెలంగాణా వందల ఏళ్ల నుంచీ ముస్లిం పాలకుల పాలనలో ఉండటం వల్ల ఈ నేల మీద సరైన చెప్పుకోదగ్గ ఒక్క హిందూ దేవాలయం,ఆధ్యాత్మిక కేంద్రం అంటూ లేకుండా పోయాయి. కాకతీయుల కాలంలో …
error: Content is protected !!