అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Titan Tragedy………………… టైటానిక్ (Titanic) షిప్ శిథిలాలను చూడటానికి వెళ్లిన సాహసికుల ప్రయాణం విషాదాంతమైంది. కొన్ని గంటల్లోనే తిరిగి వస్తామని భావించిన ఆ ప్రయాణికుల కల చెదిరిపోయింది.వేల అడుగుల లోతులోకి వెళ్లిన ఐదుగురు సాహసికులు జలాంతర్గామి విచ్ఛిన్నం కావడంతో ప్రాణాలు కోల్పోయారు. సముద్ర గర్భంలో సుమారు 13వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ శిథిలాలను చూసి …
Tara Devi …………………………………… తాంత్రిక ఆలయాల్లో తారాపీఠ్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఈ ఆలయానికి …
China Masta Devi………………………………………. పై ఫొటోలో కనిపించే ‘తల లేని దేవత’ ను ఛిన్నమస్తా దేవి అంటారు. ఈ దేవత ఆలయం జార్ఖండ్ లోని రామ్గఢ్ జిల్లాలో ఉంది. దుర్గాదేవీ రూపాల్లో ఛిన్నమస్తా దేవి రూపం ఒకటి. అమ్మవారి రూపం భయంకరంగా ఉంటుంది. ఈమెను దిగంబర దేవత గా కొలుస్తారు. ఈమెనే తలలేని దేవతగా కూడా …
Subbu Rv …………………………………………………….. “పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అనే నానుడిని నిజం చేసింది విజయవాడ ఆర్టీసీ కాలనీకి చెందిన సోమూరి వైశ్వి. ఈ చిన్నారి చిత్రకళలో రాణిస్తూ పలు బహుమతులతో పాటు పలువురు ప్రశంసలను , అవార్డులను, సత్కారాలను అందుకుంటుంది. గంగూరు బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రెండవ తరగతి చదువుతూ రోజంతా తరగతిలో పుస్తకాలతో …
Special prayers for graves ……………………… శ్మశానాల వైపు కన్నెత్తి చూసేందుకు మనలో చాలామంది భయపడతాం. అటువైపు వెళ్లాలన్నా ఏదో తెలియని భయం. తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే.. ఇక దేవునిపై భారం వేయాల్సిందే. కానీ.. హైతీ దేశస్థులు ఏడాదిలో రెండు రోజులు శ్మశానాలకు తరలివెళ్తారు. సమాధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. వాటి ముందు మైమరచిపోయి …
Ram Mandir…………………………… అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని రామ మందిర నిర్మాణ కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. అయోధ్యలో …
Taadi Prakash….………………………………… The First Treason Case………………………….. దారి పొడవునా వెన్నెల దీపాలు వెలిగించి… నను జూసి నవ్వింది కవిత్వం. నీలాకాశం నుంచి గంధర్వగానాన్ని మోసుకొచ్చి.. నా దోసిలి నింపింది సంగీతం..కరుణ లేని ఈ లోకంలో మనిషికి చివరికి మిగిలేవి.. కాసిని కన్నీళ్ళేనని చెప్పింది సాహిత్యం… గాయాలపాలవుతున్న నా గుండెలకు పరిమళిస్తున్న పూలతో కట్లు కట్టింది …
Bharadwaja Rangavajhala……………. తెలుగు సినిమాకు సంబంధించి అప్పట్లో విజయవాడే రాజధాని. ఎందుకంటే మొదటి టాకీసు నిర్మాణం అక్కడే జరిగింది. 1921 అక్టోబర్ 23న విజయవాడ ఒన్ టౌన్ లో మారుతీ టాకీసు ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత హైద్రాబాద్, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో థియేటర్ల నిర్మాణం ఊపందుకుంది. అంకుల్ వాల్మీకన్నట్టు పదికొంపలు లేని పల్లెనైన …
Noorjahan ……………….. ఈ పేరు వినగానే మనకు మొగల్ సామ్రాజ్య నేత జహంగీర్ సతీమణి నూర్జహాన్ పేరు గుర్తుకొస్తుంది. అదే పేరు మీద మామిడి పండ్లు కూడా వస్తున్నాయి. మామిడి పండ్లలో 35 రకాల పాపులర్ బ్రాండ్ల పైనే ఉన్నాయి. మనకు తెలిసినవి .. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా దొరికేవి బంగినపల్లి, నూజివీడు,చిన్నరసాలు, పెద్ద రసాలు. …
error: Content is protected !!