అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

గుజరాత్ ఎన్నికల బరిలో 20 మంది వారసులు !

Competition for political heirs………………………. గుజరాత్ ఎన్నికల్లో 20 నియోజక వర్గాల్లో రాజకీయ నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసి 10 సార్లు ఎమ్మెల్యేగా …

వారసురాలితో ఉత్తర కొరియా అధినేత కిమ్ !

What’s on Kim’s mind……….. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ఏం చేసినా సంచలనమే.ఇటీవలి కాలంలో కిమ్ ప్రతి కదలికలను ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. శత్రుదేశం అమెరికాను ఢీ కొట్టే సామర్థ్యం ఉన్న క్షిపణి ప్రయోగ స్థలానికి  తన కూతురు కిమ్ జు-ఏ (Kim Ju-ae)ను కిమ్ తీసుకురావడంపై …

సినీ నటి కాదండోయ్ .. స్వీడన్ మంత్రి !

Young Minister…………………………….. చూడటానికి సినీ నటి లా కనిపించే  ఈ యువతి రాజకీయ నాయకురాలు.ఇటీవల ఏర్పాటైన స్వీడన్‌ ప్రభుత్వంలో ఈ 26 ఏళ్ల రోమినా పౌర్మోఖ్తారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అతి  పిన్నవయస్సులోనే పర్యావరణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కొత్త రికార్డు సృష్టించారు. రోమినా గతంలో లిబరల్ పార్టీ యువజన విభాగానికి అధిపతిగా పనిచేశారు. 2020లో …

ఫేక్ బ్యాంక్ తో కోట్ల దోపిడీ !

Financial crimes………………………………… నేరస్థులు ఇటీవల కాలంలో తెలివి మీరి పోతున్నారు. రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసగించి దోచుకుంటున్నారు. తమిళనాడులో ఒక ఆర్ధిక నేరగాడు ఒక ఫేక్ బ్యాంక్ ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు దోచుకున్నాడు. 8 బ్రాంచీలు కూడా ఏర్పాటు చేసి డిపాజిట్లు, ఉద్యోగాల రూపేణా కోట్లు కొల్ల గొట్టేశాడు ఆ ఘరానా మోసగాడు. …

ఉరిశిక్షను తప్పించుకున్నమహిళ !

A woman who escaped hanging……………………………….. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి నళిని నిజంగా చాలా అదృష్టవంతురాలు.. 7 సార్లు ఆమెను ఉరి తీయాలని ఆర్డర్ జారీ అయినప్పటికీ  వివిధ కారణాల వల్ల ఆ ఆదేశాలు అమలు కాలేదు. నళిని ని ఉరి తీస్తే ఆమె కూతురు అనాధ అవుతుంది. ఆ …

కాంగ్రా వైపే అందరి చూపు !

 Will the custom continue?………………………. ఇవాళ 68 సీట్లున్న హిమాచల్‌ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇపుడు అందరి చూపు అక్కడి కాంగ్రా జిల్లాపై కేంద్రీకృతమైంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకం. ఈ విషయం పలు మార్లు నిరూపితమైంది. అక్కడ ఏ పార్టీ పాగా వేస్తే అధికారం దాదాపు వారికి ఖరారైనట్టే. …

ఎవరీ అరుణా మిల్లర్ ?

Aruna Miller…………………………………….  హైదరాబాద్ లో పుట్టిన అరుణా మిల్లర్ అమెరికా లోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళగా అరుణ కొత్త చరిత్ర సృష్టించారు. భారత సంతతి వ్యక్తి అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలిసారి. అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తవ్వగా.. ఫలితాలు …

అందరి చూపు గుజరాత్ పైనే !

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ సారి త్రిముఖ పోరు జరగబోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ BJP అధికారంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. పంజాబ్ లో …

అంతరిక్షంలోకి కోతులు .. పునరుత్పత్తి పై అధ్యయనం !

New Experiment in Space ……………………………………….. జీరో గ్రావిటీ వాతావరణంలో కోతులు ఎలా పెరుగుతాయి ?  అవి ఎలా పునరుత్పత్తి చేస్తాయో అధ్యయనం చేసేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల విషయంలో ఇప్పటిదాకా ఏ దేశమూ చేయని ప్రయత్నాలను చైనా చేస్తోంది. తాజాగా గురుత్వాకర్షణ రహిత స్థితిలో జీవుల పునరుత్పత్తి జరుగుతుందా?అసలు అంతరిక్షంలో సంభోగం …
error: Content is protected !!