అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
రమణ కొంటికర్ల…………………………………… Great friendship……………………….. ప్రపంచ యవనికపై భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వివేకానందుడు ఎందరికో స్ఫూర్తి నిచ్చారు.అంతటి వివేకానందుడి షికాగో యాత్రకు స్ఫూర్తి నిచ్చిన రాజా అజిత్ సింగ్ బహదూర్ గురించి చాలామందికి తెలియదు. అన్ని బంధాల్లో స్నేహబంధం మిన్న అన్నారు. భార్యతో, భర్తతో, తల్లితో, పిల్లలతో, ఇతర బంధువులతో కూడా చెప్పుకోలేని ఎన్నోవిషయాలను …
కథనం : సుబ్బుఆర్వీ…………………………… “కళాకారుడి నిజమైన బాధ్యత కళను బ్రతికించుకోవడం.” కళ సమాజం కోసం, కళ కోసం పోరాడి నిలబడే తత్వం కొందరికే సొంతం. కళ సంస్కృతిలో అంతర్భాగం. నిజమైన కళాకారుడిగా మారడానికప్రతిభ అవసరం. దృఢ సంకల్పం , ఓర్పు, పోరాట స్ఫూర్తి గల వారు మాత్రమే విభిన్న కళలలో రాణించగలరు. అటువంటి ఓ విభిన్న …
climate change ……………………. ప్రపంచంలో దాదాపు 198,000 నుండి 200,000 హిమానీనదాలు ఉన్నాయి.ఈ హిమానీ నదాలు 726,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.ఈ హిమానీ నదాలన్నీ కరిగిపోతే సముద్ర మట్టాలు దాదాపు 1.6 అడుగుల మేర పెరుగుతాయని అంచనా . హిమానీ నదాలు అంటే ఘనీభవించిన నదులు.ఎక్కువగా శీతల ప్రాంతాలలో హిమానీ నదాలు ఏర్పడతాయి. ఎత్తుగా …
Charges can be paid in installments……………………………… ఐఆర్సీటీసీ తాజాగా సౌత్ రామాయణ యాత్ర ను నిర్వహిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీ చార్జీలను ఈఎంఐ ద్వారా కూడా చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పర్యటన 11 రోజుల పాటు సాగనుంది. జనవరి 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి ‘రామాయణ యాత్ర ఆఫ్ …
Pearl farming became popular …………………… ఆ ఇద్దరూ ముత్యాల సాగులో నిమగ్నమైనారు. వారు లాభాలు గడిస్తూ మరెందరికో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆమె పేరు కుల్జానా దూబే .. అతని పేరు అశోక్ మన్వాని. ఈ జంట దేశంలోని 12 రాష్ట్రాల్లో ముత్యాల పెంపకాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఈ ముత్యాల సాగు ద్వారా ఎందరికో …
Ghost Fair…………………………………………….. దెయ్యాల జాతరా ? అవునండీ.. మన దేశంలోనే దెయ్యాల పేరిట ‘జాతర’లు జరిగే ప్రదేశాలున్నాయి. చాలామంది ఈ విషయం విని ఉండక పోవచ్చు. వీటినే ‘భూత్ మేళా’ అని కూడా అంటారు. ఝార్ఖండ్ రాష్ట్రం పాలము జిల్లాలోని హైదర్నగర్ ప్రాంతం లో ఈ జాతర జరుగుతుంది. ఇక్కడి శీతల మాత ఆలయ పరిసరాల్లో …
Spiritual worship……………………………….. యూపీలోని సంగమ నగరం ప్రయాగ్రాజ్ లో జనవరి 6 నుంచి మాఘమేళా ప్రారంభం కానుంది. ఈ మాఘ మేళా ప్రతి సంవత్సరం పుష్య పూర్ణిమ ప్రారంభమై మాఘ పూర్ణిమతో ముగుస్తుంది.ఈ మేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి సంగమం ఒడ్డున నెల రోజులపాటు కల్పవాసం చేస్తారు. మాఘ మేళా తీర్థయాత్రలో చేసే స్నానం, …
Pollution is burning……………………………. అక్కడ 40 ఏళ్ళ వయసుకే జనాలంతా ముసలి వాళ్ళుగా మారిపోతున్నారు. ఎముకలు కరిగిపోయి, శరీరం బలహీనమై వంగిపోయి వృద్ధులుగా మారిపోతున్నారు. 15సంవత్సరాలు దాటితే చాలు వయసు పెరిగిపోతున్న సూచనలు కనబడుతున్నాయి. ఇంతకూ ఆ ప్రాంతం ఎక్కడో లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి అనే జిల్లా ఉంది.జిల్లా ప్రధాన కేంద్రం వైధాన్ నుండి కొన్ని కిలోమీటర్ల …
Enjoy the trekking experience………………………… నల్లమల అడవుల అందాలు తిలకించేందుకు ఎందరో పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. ఇపుడు తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. తుమ్మలబైలు వద్దనున్న వీర్లకొండ ట్రెక్కింగ్ కి అనువైన ప్రదేశంగా …
error: Content is protected !!