అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Oldest Lake …… బిందు సరోవరం … పంచ సరోవరాల్లో ఇది అయిదవది. ఈ సరోవరం చాలాపురాతనమైనది. గుజరాత్ లోని పఠాన్జిల్లా, సిద్ధపూర్లో అహ్మదాబాద్ – డిల్లీ జాతీయ రహదారిలో ఈ సరోవరం ఉన్నది. ఈ సిద్ధపూర్ నే మాతృ గయ అని కూడా అంటారు. ఇక్కడ గంగా సరస్వతి నదుల సంగమ ప్రదేశం వుంది. …
Srinivasa Krishna Patil ………….. కురుక్షేత్రయుద్ధం.తొమ్మిదవ రోజు. సాయం సమయం. భీష్మపితామహుడు విజృంభించాడు. కార్చిచ్చు ఎండుగడ్డిని వలె ఆయన పాండవసైన్యాన్ని దహించి పారేశాడు. ఆయన వింటినారినుంచి బాణాలు వెలువడుతున్నప్పటి శబ్దం పిడుగులు పడుతున్నట్లు వినిపించింది. రథయోధులను వారి రథధ్వజాలతో సహా నేల పడగొట్టాడు. రథాలు, ఏనుగులు, గుఱ్ఱాలు తమ మీద కూర్చుని యుద్ధం చేసే యోధులందరూ …
Is that asteroid dangerous? ………………….. డిసెంబర్ 22, 2032 న ఓ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలున్నాయని కొద్దీ రోజుల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది..దీంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. గతంలో కూడా గ్రహ శకలాలు, ఉల్కలు భూమిపై పడిన దాఖలాలు ఉన్నాయి. వాటి వల్ల కొన్ని నష్టాలు …
She shined as an actress and dancer…….. నటిగా, నర్తకిగా రాజసులోచన ఓ వెలుగు వెలిగారు.తొలితరం తెలుగు సినిమా కథానాయికల్లో రాజసులోచన ఒకరు.. ” ఈ ముసి ముసి నవ్వుల.. విరిసిన పువ్వుల గుసగుసలేమిటి ?” “రాధ నేనే … కృష్ణుడు నీవే” వంటి పాటలు విన్నపుడు ఎవరికైనా రాజసులోచన టక్కుమని గుర్తుకొస్తారు. రాజసులోచన …
Paresh Turlapati ……………………………….. ఏపీలో లోకేష్ ఒక్కడే రెడ్ బుక్ రాసుకున్నాడు అనుకున్నా.. లోకేష్ రెడ్ బుక్ లో ఎర్ర ఇంకు పెన్నుతో రాసుకున్న వల్లభనేని వంశీ ప్రస్తుతం కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నాడు..ఇంకా లిస్టులో సజ్జల..నానీ లు లైన్ లో ఉన్నారని టాక్. కానీ లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్.. రఘురామ …
IRCTC Coastal Karnataka Tour Package….. ‘కోస్టల్ కర్ణాటక’ పేరిట IRCTC స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చింది.హైదరాబాద్ నుంచి ఈయాత్ర మొదలవుతుంది. ఈ యాత్రలో భాగంగా మురుడేశ్వర్, ఉడిపి, శృంగేరి,మంగళూరు వంటి అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించవచ్చు. 5 రోజులు /6రాత్రుల పాటు ఈ యాత్ర సాగుతుంది.ఈ కోస్టల్ కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రస్తుతం 11 మార్చి 2025 …
The oldest lake ………………. మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ‘ఐదు సరోవరాలు’ ప్రసిద్ధికెక్కాయి. వాటిలో మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం ఉన్నాయి. ముందుగా ‘పంపా సరోవరం’ గురించి తెలుసుకుందాం. పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి సమీపంలోని కొప్పల్ జిల్లాలో ఉంది. తుంగభద్ర …
An unexpected experience……………………………… దివంగత నేత,తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు మంచి రచయిత. ఎన్నో నాటకాలు రాశారు. మరెన్నో సినిమాలకు కథ మాటలు సమకూర్చారు.రచయితలంటే సహజంగా మంచి డ్రామా ఉన్న సన్నివేశాలను సృష్టిస్తుంటారు.ప్రేక్షకులు చప్పట్లు కొట్టే డైలాగులు రాస్తుంటారు. కన్నీళ్లు పెట్టేలా సన్నివేశాలను మలుస్తుంటారు. అచ్చం సినిమాల్లో మాదిరి సన్నివేశం,ఒక అరుదైన సీన్ …
Bharadwaja Rangavajhala……. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన తొలి సిన్మా ‘ఆత్మ గౌరవం’ హీరో అక్కినేని అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా? ఎన్టీఆర్ డేట్స్ దొరక్కే.. ‘జీవన జ్యోతి’ శోభన్ బాబుతో తీశారు. ఎన్టీఆర్ …
error: Content is protected !!