సునామీ వచ్చినా చెక్కు చెదరని ఆలయం !

Famous shrine ………………….. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు తమిళనాడు లో ఉన్నాయి.  వాటిలో ఇదొకటి. కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాధలు, మహిమలు గురించి ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని  ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తమిళనాడులో (2004) సంభవించిన సునామీ గురించి అందరికీ …
error: Content is protected !!