టిక్కెట్ బుక్ చేస్తే చాలు ….10 లక్షల ప్రమాద బీమా!!

IRCTC New Decision…………………….. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) వెబ్‌సైట్‌ సాయంతో రోజుకు దాదాపు 15 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకుంటూ ఉంటారు.ఇకపై వెబ్‌సైట్‌ లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ బీమా ప్రయోజనాలకు అర్హులే.IRCTC ఆమేరకు నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో వెబ్‌సైట్‌/యాప్‌లో టికెట్‌ …

ట్రైన్ జర్నీకి 10 లక్షల బీమా కవరేజ్.. కొందరికే ఎందుకని ?

భారతీయ రైల్వేశాఖ రైలు ప్రయాణికులకు బీమా సదుపాయం కల్పిస్తోంది. అయితే IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే ఈ బీమా కవరేజ్ వర్తిస్తుంది.  IRCTC  రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తోంది.రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడి మరే పని చేయలేని …

ఆ బ్రిడ్జి పై రైలు ప్రయాణం .. అరుదైన అనుభవం !

Pudota Showreelu ………………………………. మన దేశానికి దక్షిణాన హిందూ మహా సముద్రంలో ఒక చిన్న ద్వీపం. అదే పంబన్ ద్వీపం.ఈ ద్వీపంలోనే రామేశ్వరం దేవాలయం ఉంది.దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం పుట్టి,పెరిగిన నేలఇది.  నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లో  ప్రపంచంలోనే  ప్రమాదకరమైన రైల్ బ్రిడ్జ్ ప్రయాణాలను చూపిస్తూ అందులో పంబన్ బ్రిడ్జ్ మీదుగా రైలు ప్రయాణించటం …
error: Content is protected !!